हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!

Vanipushpa
ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!

నేటి కాలంలో ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కంపెనీల వ్యవస్థాపకులతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు మాత్రం యువతను 70-90 గంటల వరకు పనిచేయాలని సూచించటం ఇటీవలి కాలంలో పెద్ద ఇబ్బందులను కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 70 గంటల పని గురించి మెుదటి నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకలు నారాయణమూర్తి అనేక సందర్భాల్లో ప్రస్థావించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా.. ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తాజాగా వ్యాపారాల దృష్టిలో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలను వెల్లడించారు. ఆస్తుల పెరుగుదల్లో సహజమైన సామాన్యుడు వున్నదానికన్నా పేదరికం తగ్గించడానికి మార్గాలు చూపేందుకు ముఖ్యంగా మానవతా నైపుణ్యం అవసరమని తెలిపారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించడానికి సంస్థల్లో ఉద్యోగులను ప్రోత్సహించటంతో పాటు, లాభాన్ని సమర్థంగా పంచడం అవసరమని మూర్తి తన మాటల్లో వెల్లడించారు.

ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!

ప్రజలను ప్రజల మధ్య పబ్లిక్‌గా పొగడటం, ప్రైవేట్‌గా విమర్శించడం అనేది వ్యాపారాల పట్ల మనం పాటించాల్సిన ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించాలి

సంస్థలు తమ ఉద్యోగులకు గౌరవాన్ని, గుర్తింపు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే “కంప్యాషనేట్ కాపిటలిజం” గురించి కూడా మూర్తి ఈ సందర్భంగా మాట్లాడారు. భారతదేశంలో భవిష్యత్తు అభివృద్ధి, పేదరికం తగ్గించడం వంటి అంశాలు సంతోషంగా పని చేయాలనుకుంటే తప్ప సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. మూర్తి మాట్లాడుతూ “కాపిటలిజం అనేది ఆర్థిక అవకాశాలను ప్రజలకు అందించడం, వారి సంపదను పెంచడానికి, పెట్టుబడిదారులకు లాభం ఇవ్వడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించడం లాంటి అవసరాలను తీర్చడానికి సంబంధించి ఎంతో ముఖ్యం” అన్నారు. సరైన వ్యవహారాలు ఉండడం ద్వారా వ్యాపారవేత్తలు భవిష్యత్తులో సక్రమంగా స్పందిస్తారని, “సామాజిక బాధ్యత” ద్వారా మార్కెట్‌కు కొత్త అభిప్రాయం ఇచ్చే అవకాశం ఉంటుదన్నారు.

ఉద్యోగుల వేతనాల మధ్య దూరం ఎక్కువగా ఉంది

వ్యాపార రంగంలోనూ చాలా మందికి సహజమైన మార్పులు సాధ్యం కావాలని సూచన ఉంటాయి. జానవరం పాఠశాల్లో అగ్రస్థానంలో ఉన్న ఉద్యోగుల వేతనాల మధ్య దూరం ఎక్కువగా ఉందని గతంలోమొహన్ దాస్ పాయ్, ఆరిన్ క్యాపిటల్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ CFO కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు “ఎంట్రీ-లెవెల్ సాలరీలు తక్కువగా ఉన్నాయని, ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న సీఈవోలకు మాత్రం రికార్డు స్థాయిలో వేతనాలను పొందుతున్నారని అన్నారు. పాయ్ పేర్కొన్న వాస్తవం.. ఫ్రెషర్ ఉద్యోగులు 2011లో రూ.3.25 లక్షలు వేతనంగా పొందుతుండగా.. ఇప్పటికీ ఇది రూ.3.50-రూ.3.75 లక్షలుగా ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870