हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

ప‌ట్ట‌ణ న‌క్స‌లైట్లకు రాజ‌కీయ పార్టీల అండ‌: ప్ర‌ధాని మోడీ

sumalatha chinthakayala
ప‌ట్ట‌ణ న‌క్స‌లైట్లకు రాజ‌కీయ పార్టీల అండ‌: ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు.అడవుల్లో నక్సలిజం క్రమంగా అంతమవుతోందని, దురదృష్టవశాత్తూ పట్టణాలు, నగరాల్లో వేగంగా పాతుకుపోతోందని అని అన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ నక్సలిజానికి కొన్ని పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని, ఇది దారుణమని అన్నారు.

ప‌ట్ట‌ణ న‌క్స‌లైట్లకు రాజ‌కీయ పార్టీల

ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యం

దేశంలో నక్సలిజం అంతిమ దశలో వుందని, గతంలో 100 జిల్లాలు నక్సలిజం వల్ల ప్రభావితం అయ్యేవని, ప్రస్తుతం ఆ జిల్లాల సంఖ్య రెండే డజన్లకి తగ్గిపోయిందని ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఓ వైపు అడవుల నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతుంటే, మరోవైపు అర్బన్ నక్సలిజం నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోందన్నారు. భారతీయ సంస్కృతిని, దేశ అభివృద్ధిని అర్బన్ నక్సల్స్ వ్యతిరేకిస్తారని మండిపడ్డారు. గతంలో అర్బన్ నక్సల్స్ ను వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు వారికి వత్తాసు పలుకుతున్నాయని మోడీ మండిపడ్డారు.

భార‌త్ మూడ‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌

అర్బ‌న్ న‌క్స‌ల్స్‌తో కొత్త స‌వాళ్లు ఎదుర‌వుతున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. ప‌ట్ట‌ణ న‌క్స‌ల్స్ వ‌ల్ల భార‌త అభివృద్ధి, వార‌స‌త్వానికి ప్ర‌మాదం ఏర్ప‌డింద‌న్నారు. మేధావి వ‌ర్గాల్లో భావ‌జాల‌ తీవ్రవాదం పెరుగుతున్న‌ట్లు చెప్పారు. భార‌త్ మూడ‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార‌బోతున్న‌ట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల ఆశ‌యాల‌ను చంపేసింద‌న్నారు. ఆ పార్టీ నుంచి ప్ర‌జ‌లు కూడా ఆశించ‌డం మానేసిన‌ట్లు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య
0:54

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
2:17

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి

హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

📢 For Advertisement Booking: 98481 12870