हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

నాగబాబు ను రాజ్యసభకు పంపే యోచన

Anusha
నాగబాబు ను రాజ్యసభకు పంపే యోచన

మెగా బ్రదర్ నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉండే కార్పొరేషన్ పదవి నాగబాబుకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.మొదట నాగబాబును ఎమ్మెల్సీగా చేసి, కేబినెట్‌లోకి తీసుకురావాలనే ఆలోచన కూటమిలో ఉండేది. కానీ రాజకీయ సమీకరణాలు మారడంతో, నాగబాబును ఎమ్మెల్సీగా కాకుండా రాజ్యసభకు పంపాలనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. జనసేన భవిష్యత్ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకుని, సామాజిక సమతుల్యతను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ మార్పు అవసరమని పవన్ భావించినట్లు తెలుస్తోంది.

రాజ్యసభ

వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ స్థానం బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ, జనసేన వర్గాల్లో మాత్రం నాగబాబును రాజ్యసభకు పంపాలనే వాదన బలంగా వినిపిస్తోంది. కూటమిలోని మిత్రపక్షాలతో పవన్ ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఒకవేళ నాగబాబుకు రాజ్యసభ అవకాశం వస్తే, ఎమ్మెల్సీ స్థానం బీజేపీకి కేటాయించే అవకాశాలను కూటమి పరిశీలిస్తోంది.

కార్పొరేషన్‌ ఛైర్మన్‌

రాజ్యసభ పదవి వచ్చే వరకు నాగబాబుకు కేబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై స్పష్టత రావొచ్చు. రాష్ట్రంలోని పర్యావరణ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండే ఓ కీలక కార్పొరేషన్ బాధ్యతలు నాగబాబుకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కూటమి సమావేశం

ఈ నిర్ణయం జనసేన భవిష్యత్ రాజకీయ వ్యూహానికి కీలక మలుపుగా మారనుంది. కూటమి సమావేశంలో నాగబాబు భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం ఎలాంటి రూపం దాల్చబోతుందనేది తేలనుంది. కానీ ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ నాగబాబును కీలకమైన స్థానంలో కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

నాగబాబు ను రాజ్యసభకు పంపే యోచన

చంద్రబాబు పవన్ చర్చలు

నాగబాబుకు తొలుత 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. పొత్తు లో భాగంగా ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు తప్పుకున్నారు. ఇక, రాజ్యసభ ఇస్తారనే హామీతో ఆయన నిరీక్షించారు. కూటమికి కొద్ది నెలల క్రితం మూడు రాజ్యసభ స్థానాలు దక్కాయి. మారిన సమీకరణాలతో ఆ సమయంలోనూ నాగబాబుకు అవకాశం దక్కలేదు. అదే సమయంలో నాగబాబు కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీ అయిన తరువాత కేబినెట్ లో చేరుతారని జనసేన నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయం అని అందరూ భావించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

📢 For Advertisement Booking: 98481 12870