हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

వారి ఖాతాల్లోకి రూ.20 వేలు:మంత్రి కీలక ప్రకటన

Sharanya
వారి ఖాతాల్లోకి రూ.20 వేలు:మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, మత్స్యకారులు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మత్స్యకారులకు మత్స్యకార భరోసా, రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.

వారి ఖాతాల్లోకి రూ.20 వేలు:మంత్రి కీలక ప్రకటన

ఏప్రిల్ నుంచి మత్స్యకార భరోసా:

ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేయనుంది. సముద్రంలో చేపల వేట నిషేధిత కాలంలో జీవన భృతి కోసం ఈ సాయం చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఏప్రిల్ నెల నుంచే ఈ సహాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

మే నెలలో అన్నదాత సుఖీభవ:

రైతుల కోసం ప్రభుత్వం మే నెలలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000 అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం, ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

జూన్‌లో తల్లికి వందనం:

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఈ పథకం కింద స్కూలు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్:

ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మరోవైపు వచ్చే ఐదేళ్లలో ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వం ప్రాధాన్యమని అదే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీపై సంతకం చేశారని గుర్తుచేశారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున నోటిఫికేషన్ విడుదల చేయలేకపోయామని తెలిపారు. కోడ్ ముగిసిన వెంటనే 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు:

మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటనలు ఏపీ ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. రైతులు, మత్స్యకారులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అందరికీ ఈ పథకాలు ప్రయోజనం కలిగించేలా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మొత్తం మీద ఏప్రిల్ నుంచి మత్స్యకార భరోసా కింద రూ.20,000 మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం జూన్‌లో తల్లికి వందనం అమలు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ఈ పథకాలు రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కొత్త మార్గాన్ని చూపేలా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

📢 For Advertisement Booking: 98481 12870