हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

టీచర్ల బదిలీపై బాబు సర్కార్ కీలక నిర్ణయం

Sharanya
టీచర్ల బదిలీపై బాబు సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించగా, అంతకు ముందుగా వారి సర్వీస్ సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా, ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ, సీనియార్టీ లెక్కింపు విధానాన్ని ఖరారు చేస్తున్నారు. గతంలో టీచర్ల బదిలీల్లో పారదర్శకత కరువైందనే విమర్శలు రావడంతో, ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీనియార్టీ జాబితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచే ప్రక్రియ కొనసాగుతోంది. జాబితా విడుదల తర్వాత, అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను ప్రకటించనున్నారు.

VSP15 STUDENTS 6

పారదర్శకంగా బదిలీల ప్రక్రియ:
గతంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తోంది.
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
బదిలీల విధానంపై ఉపాధ్యాయుల సూచనలు తీసుకుని తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

సీనియార్టీ లెక్కింపు – ముఖ్యాంశాలు:
8 ఏళ్ల సర్వీసు పూర్తి కాకముందే రిక్వెస్ట్ పెట్టుకుని బదిలీ అయినా, పరస్పర బదిలీల ద్వారా స్కూల్ మారినా, వారికి పాత స్కూల్‌ సర్వీస్‌గా లెక్కించనున్నారు. 8 ఏళ్లు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. పీఈటీ, పీడీలు తమ స్కూల్స్ వదిలి ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే త్వరలో విడుదల చేసే సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే సేకరించి తుది జాబితా రిలీజ్ చేయనున్నారు. అలాగే పీఈటీ, పీడీలు తమ స్కూల్స్ వదిలి ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు.

ప్రతి మూడో శనివారం సమావేశాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాలు మధ్యాహ్నం 1:00 నుంచి 5:00 గంటల వరకు కొనసాగుతాయి.
ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో మొత్తం రోజు సమావేశాలు ఉండటంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు వచ్చేవి, అందుకే మధ్యాహ్నం సగం రోజు నిర్వహణకు మార్పులు చేశారు. 1, 2 తరగతులు & 3, 4, 5 తరగతుల ఉపాధ్యాయులకు వేర్వేరు రిసోర్స్ పర్సన్‌లను నియమించనున్నారు. సెకండరీ స్థాయిలో 7 రకాల సబ్జెక్టుల టీచర్లను వర్గీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.

పదో తరగతి ప్రీఫైనల్ పరీక్ష షెడ్యూల్:
ఈరోజు (ఫిబ్రవరి 15) స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశం ఉన్న నేపథ్యంలో, పదో తరగతి ప్రీఫైనల్ గణిత పరీక్ష ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహించనున్నారు. ఈ మార్పులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. పరీక్ష షెడ్యూల్‌ను స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలకు అనుగుణంగా మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకతను పెంచడంతో పాటు, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు దోహదపడనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870