हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

ఫాస్టాగ్ కొత్త నిబంధనలు

Vanipushpa
ఫాస్టాగ్ కొత్త నిబంధనలు

టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషణ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్లాక్ లిస్టులో ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని ప్రవేశపెట్టింది. నిర్దేశిత సమయంలో బ్లాక్ లిస్ట్‌లోంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళుతుంది. టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌లో ఉంటే కోడ్ 176 ఎర్రర్‌ను చూపి లావాదేవీలను తిరస్కరిస్తారు. ఇక, స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇన్ యాక్టివ్‌కు వెళ్లినా.. ఇదే కారణంతో లావాదేవీని తిరస్కరిస్తారు. ఇలాంటి సందర్భాల్లో పెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాలి ఉంటుంది.

 ఫాస్టాగ్ కొత్త నిబంధనలు

ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి

కాగా, ఈ ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జనవరి 28నే ఓ సర్క్యూలర్ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో వాహనదారులు తమ ఫాస్టాగ్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకుంటే మంచిది. దీంతో అదనంగా ఛార్జీల చెల్లింపుల నుంచి బయటపడవచ్చు.

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు

ఫాస్టాగ్ కొత్త నిబంధనలు – ప్రధాన మార్పులు
నేషనల్ పేమెంట్ కార్పొరేషణ్ (NPCI) టోల్ చెల్లింపుల విధానంలో కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లో ఉంటే 70 నిమిషాల సమయం ఇచ్చి, ఆ గడువు ముగిసిన తర్వాత రెట్టింపు ఫీజు వసూలు చేయనున్నారు.

ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లే ప్రధాన కారణాలు
తగిన బ్యాలెన్స్ లేకపోవడం – అకౌంట్లో సకాలంలో డబ్బు జమ చేయకపోతే, ఫాస్టాగ్ బ్లాక్ అవుతుంది.
కేవైసీ (KYC) పూర్తి చేయకపోవడం – అనధికారిక లేదా అప్‌డేట్ కాని వివరాలు ఉంటే.
చేసిస్ నంబర్ & వెహికిల్ నంబర్ పొంతన లేకపోవడం – రిజిస్ట్రేషన్ వివరాల్లో గందరగోళం ఉంటే.70 నిమిషాల గడువు – టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునేలోపు 70 నిమిషాల్లోనే ఫాస్టాగ్‌ను యాక్టివ్ చేయాలి.
10 నిమిషాల ఇన్‌యాక్టివ్ నిబంధన – స్కాన్ చేసిన 10 నిమిషాలలోపు ఇన్‌యాక్టివ్‌గా మారితే లావాదేవీ తిరస్కరిస్తారు.

పెనాల్టీ & అదనపు ఛార్జీలు
ఈ కొత్త మార్పుల ప్రకారం, బ్లాక్ లిస్ట్ నుంచి సమయానికి బయటపడకపోతే, వాహనదారులు రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫాస్టాగ్ ఖాతాలో తగిన బ్యాలెన్స్ ఉంటుందని నిర్ధారించుకోవాలి.
కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలి.
ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ వివరాలను సరిచూడాలి.
ఈ మార్పులు వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించినప్పటికీ, పాటించకపోతే అధిక ఛార్జీలు పడే అవకాశం ఉంది. కాబట్టి, వాహనదారులు తమ ఫాస్టాగ్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవడం ఉత్తమం.

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ!

    కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ!

    ‘డ్రైవ్’ మూవీ రివ్యూ ఆది యాక్టింగ్ బాగుంది కానీ థ్రిల్ మిస్సయ్యింది

    ‘డ్రైవ్’ మూవీ రివ్యూ ఆది యాక్టింగ్ బాగుంది కానీ థ్రిల్ మిస్సయ్యింది

    అమలు తీవ్ర గాలి కాలుష్యంతో అత్యవసర ఆంక్షలు

    అమలు తీవ్ర గాలి కాలుష్యంతో అత్యవసర ఆంక్షలు

    PMAY-G కింద నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

    PMAY-G కింద నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

    ఆదాయపు పన్ను క్లెయిమ్స్‌పై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దృష్టి

    ఆదాయపు పన్ను క్లెయిమ్స్‌పై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దృష్టి

    యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

    యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

    ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

    ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

    నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన

    నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన

    కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

    కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

    కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. స్పందించిన AIFF

    కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. స్పందించిన AIFF

    వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

    వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

    తిరువనంతపురం కార్పొరేషన్‌లో BJP–NDA విజయం

    తిరువనంతపురం కార్పొరేషన్‌లో BJP–NDA విజయం

    📢 For Advertisement Booking: 98481 12870