వల్లభనేని వంశీని మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు

వల్లభనేని వంశీని మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు

కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. తొలుత ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే మరో వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి బయల్దేరారు. మార్గమధ్యంలో ఎస్కార్ వాహనాన్ని పోలీసులు ఆపారు. అక్కడకు మరో పోలీస్ వాహనం వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులతో వల్లభనేని వంశీ వాగ్వాదానికి దిగారు. కాసేపు వాగ్వాదం అనంతరం పోలీసుల వాహనాలు బయల్దేరాయి. ఆయనను ఎక్కడకు తీసుకు వెళ్తున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ… ఆయనపై కేసు నమోదైన పటమట పీఎస్ కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. పటమట పీఎస్ వద్ద బందోబస్తును పెంచారు. తాడేపల్లి పీఎస్ కు కూడా తరలించే అవకాశం ఉంది.

Advertisements
వల్లభనేని వంశీని మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు

వల్లభనేవి వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ తో పాటు, పోలీస్ యాక్ట్ 30ని విధించారు. నిరసనలు, ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ తెలిపారు. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మార్గమధ్యంలో హైడ్రామా – వాగ్వాదం
పోలీసులు ఎస్కార్ట్ వాహనాన్ని ఆపి, మరో వాహనంలోకి మార్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
కొంత సేపటి తర్వాత వాహనాలు మళ్లీ బయలుదేరాయి.
వంశీని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే?
అధికారిక క్లారిటీ లేకపోయినా, వంశీని పటమట పోలీస్ స్టేషన్‌కి తరలించే అవకాశం ఉంది.
పటమట పీఎస్ వద్ద బందోబస్తు పెంచారు. అలాగే తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Related Posts
ఆర్నెల్లలోనే 60 వేల మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్: నాదెండ్ల
60 thousand metric tons of rice seized in just six months.. Nadendla

అమరావతి: ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో Read more

‘రైతు భరోసా’ కోసం కోకాపేట భూముల తాకట్టు?
Pledge of Kokapet lands for

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి కావలసిన నిధులను సమకూర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేట మరియు రాయదుర్గ ప్రాంతాల్లోని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ Read more

కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానం – యోగి
Situation in Prayagraj under control.. CM Yogi

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన మహాకుంభమేళా ఈసారి విశేష జనసందోహాన్ని కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు Read more

మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన నారా లోకేష్
lokesh mahakunbhamela

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కు హాజరయ్యారు. హిందూ సంప్రదాయ ప్రకారం పవిత్ర కుంభమేళా లో పాల్గొనడం విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ Read more

×