हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Indiramma Houses : గృహ ప్రవేశానికి 5 వేల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం – అధికారులు

Sudheer
Indiramma Houses : గృహ ప్రవేశానికి 5 వేల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం – అధికారులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Houses) కింద నిర్మించిన 5 వేల ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. సంబంధిత అధికారులు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసిన ఈ ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు తెలిపారు. పేదవారి గృహ కలను నిజం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగవంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

ఇళ్ల నిర్మాణంలో పురోగతి

ఇప్పటి వరకు 1.73 లక్షల ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వాటిలో దాదాపు 8 వేల ఇళ్లు స్లాబ్ దశ వరకు పూర్తయ్యాయి, మరో 57 వేల ఇళ్లు నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్మాణానికి అవసరమైన నిధుల్ని అందిస్తుండటంతో పనులు నిరవధికంగా కొనసాగుతున్నాయి. అవసరమైన రకాల మౌలిక సదుపాయాల కల్పనతో పాటే, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

నిధుల విడుదల, లబ్ధిదారుల పరిశీలన

ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.386.12 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, టెక్నాలజీ ఆధారంగా లబ్ధిదారుల వివరాలపై సమీక్ష చేపట్టగా, 12,700 మందికి సంబంధించి అనుమానాలు/అభ్యంతరాలు గుర్తించామని వివరించారు. వీటిపై తదుపరి పరిశీలన అనంతరం తగిన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన జీవన స్థితిగతులు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

Read Also : Thoofan : ఏపీకి తప్పిన ‘గండం’

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870