గేమ్ ఛేంజర్ పై నకిలీ బాక్సాఫీస్ కలెక్షన్ల విమర్శలు

గేమ్ ఛేంజర్ పై నకిలీ బాక్సాఫీస్ కలెక్షన్ల విమర్శలు

రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్ “చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను చేసినట్టుగా ప్రకటించి విమర్శల పాలవుతోంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార పోస్టర్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల రూపాయలను అధిగమించాయని విడుదల చేసారు , ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల రూపాయలను వసూలు చేసిందని చర్చ నడుస్తుంది .

100crFakeForGameChanger మరియు #GameChangerPosterScam వంటి హ్యాష్ట్యాగ్లతో సోషల్ మీడియాలో ఈ వ్యత్యాసం గురించి ట్రెండ్ అవుతుంది . సినిమా మార్కెటింగ్ బృందం విడుదల చేసిన గణాంకాల ప్రామాణికతను చాలా మంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు .

జనవరి 10,2025న విడుదలైన గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, శ్రీకాంత్, ఎస్. జె. సూర్య, జయరామ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

వివాదం బయటపడటంతో, అభిమానులు మరియు పరిశ్రమ నిపుణులు బాక్సాఫీస్ రిపోర్టింగ్లో మరింత పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతం లో ప్రభ్తం సినిమాకు ఇచ్చిన వెసులుబాటును కూడా , కోర్టు సూచనల వాళ్ళ వెనక్కు తీసుకోవడం తో సినిమా పైన ఆర్ధిక పరం గా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

Related Posts
రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
Lucknow court summons Rahul Gandhi

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు.సైన్యాన్ని రాహుల్ అవమానించారంటూ బీఆర్‌వో మాజీ డైరెక్టర్ ఫిర్యాదు.న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ Read more

లేని శాఖకు 20 నెలలు మంత్రిగా పనిచేసిన ఆప్‌ నేత..
AAP leader who worked as a minister for 20 months in a non existent department

గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ విషయం బయటకు న్యూఢిల్లీ: పంజాబ్​లో మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్ ఇరవై నెలలకు పైగా ఉనికిలో లేని పరిపాలనా సంస్కరణల Read more

మద్యం మాఫియాపై చంద్రబాబు విమర్శలు
మద్యం మాఫియాపై చంద్రబాబు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ విజయాన్ని ఆయన చారిత్రాత్మకంగా పేర్కొంటూ, ప్రధాన Read more

నేడు తణుకులో సీఎం పర్యటన
Every couple should have more than two children.. Chandrababu

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తణుకులో పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రాన్ని శుభ్రంగా, హరితంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *