हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

హెచ్ఎంపీవీ వైరస్‌పై ఆందోళన వద్దు: కేంద్ర ఆరోగ్యశాఖ

Sukanya
హెచ్ఎంపీవీ వైరస్‌పై ఆందోళన వద్దు: కేంద్ర ఆరోగ్యశాఖ

భారతదేశంలో మూడు హెచ్ఎంపీవీ కేసులు ధృవీకరించబడిన తర్వాత ఈ వైరస్ వ్యాప్తి గురించి పెరుగుతున్న ఆందోళనలపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్పందించారు. సోమవారం ఆయన ఒక వీడియో సందేశంలో ఈ వైరస్ కొత్తది కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి #lockdown వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్న నేపథ్యంతో, జేపీ నడ్డా ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. “ప్రభుత్వం ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ప్రజల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది” అని ఆయన తెలిపారు.

“హెచ్ఎంపీవీ 2001లోనే గుర్తించబడినది. ఇది చాలా సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ వైరస్ శ్వాసకోశ సంబంధ వ్యాధులు కలిగించగలదు. సాధారణంగా ఇది శీతాకాలం మరియు వసంత ఋతువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని వయసుల వారు ఈ వైరస్‌కి గురయ్యే అవకాశం ఉంది,” అని జేపీ నడ్డా వివరించారు.

హెచ్ఎంపీవీ వైరస్‌పై ఆందోళన వద్దు: కేంద్ర ఆరోగ్యశాఖ

చైనాలో ఇటీవల హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయని నడ్డా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ పరిస్థితిని గుర్తించి త్వరలో నివేదికను పంచుకోనున్నదని ఆయన చెప్పారు.

భారతదేశంలో మూడు కేసులు

భారతదేశం సోమవారం మూడు హెచ్ఎంపీవీ కేసులను ధృవీకరించింది. కర్ణాటకలోని బెంగళూరులో రెండు కేసులు, గుజరాత్‌లోని అహ్మదాబాద్లో ఒక కేసు నమోదయ్యాయి.

హెచ్ఎంపీవీ అనేది సాధారణ శ్వాసకోశ వైరస్. ఇది సాధారణంగా తేలికపాటి జలుబు లక్షణాలను కలిగించగలదు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 4-16 శాతం వాటాను ఈ వైరస్ కలిగి ఉంది. నవంబర్ నుంచి మే వరకు ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి.

“బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి, చిన్న పిల్లలకి ఈ వైరస్ కారణంగా తీవ్రమైన సమస్యలు రావచ్చు. అయితే, భారతదేశంలో సాధారణ శ్వాసకోశ వైరస్ లో ఎటువంటి పెరుగుదల గమనించలేదు,” అని నడ్డా అన్నారు.

“జనవరి 4న జరిగిన సమావేశంలో దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్వర్క్‌లు అప్రమత్తంగా ఉండి పని చేస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నడ్డా స్పష్టం చేశారు. “మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. దేశం పూర్తిగా సిద్ధంగా ఉంది” అని ఆయన తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక వాజ్పేయి

ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక వాజ్పేయి

📢 For Advertisement Booking: 98481 12870