हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

సామ్‌సంగ్ గెలాక్సీ భారీ డిస్కౌంట్

Vanipushpa
సామ్‌సంగ్ గెలాక్సీ భారీ డిస్కౌంట్

ఒక పూట ఆహారం లేకపోయినా జీవించవచ్చు కానీ స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకపోతే జీవితమే ఆగిపోయినట్లుగా అవుతుంది. మన బలహీనతల్ని ఆసరాచేసుకుని పలు కంపనీన్లు పలు ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది జులైలో విడుదలైన ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎం35’ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లను ఊరించే భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ బేస్ మోడల్‌ అసలు ధర రూ.19,999 కాగా, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. కేవలం రూ.14,999లకే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు దక్కింది. సామ్‌సింగ్ ‘ఎం సిరీస్’ స్మార్ట్‌ఫోన్లు బాగా పాప్యులారిటీ పొందిన విషయం తెలిసిందే.

samsung


ఆకర్షణీయమైన ఫీచర్లు
ఈ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌‌తో 6.62-అంగుళాల డిస్‌ప్లే, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌, 1000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, 25 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌, అదనపు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.
పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంచ్ చేయడం ద్వారా అదనపు తగ్గింపును కూడా కస్టమర్లు పొందవచ్చు. అంతేకాదు, కస్టమర్లకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.727 చెల్లింపుతో ఫోన్‌ను కొనవచ్చు.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఫోన్ వెనుకవైపు మల్టిపుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రధానమైనది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య
0:54

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
2:17

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

📢 For Advertisement Booking: 98481 12870