हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారు: బాలినేని

sumalatha chinthakayala
విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారు: బాలినేని

అమరావతి: వైస్‌ జగన్‌ మరియు వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ స్పందించాలని మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్, షర్మిల మధ్య ఉన్న ఆస్తుల వివాదంపై ఆయన అభిప్రాయించారు. ఆస్తుల గురించి తగాదాలను దూరం చేయాలని జగన్ మరియు షర్మిలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ఆస్తుల అంశంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఆస్తులపై జరిగిన చర్చలను విజయమ్మ మాత్రమే స్పష్టంగా తెలియజేయగలదని ఆయన పేర్కొన్నారు. ఆస్తుల వివాదంలో ఎవరి సత్యం, ఎవరి తప్పు అనే విషయాలు ఆమెకు మాత్రమే తెలుస్తాయి. అందువల్ల, ఆమెకు చెప్పాలని ఆయన సూచించారు. ఈ విషయం పై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఆయన తెలిపారు. 2009 కంటే ముందు లేదా తర్వాత ఆస్తులపై వాటా అడుగుతున్నారో అన్నది స్పష్టంగా తెలియాలని షర్మిలను ప్రశ్నించవచ్చు అని ఆయన చెప్పారు. ఇక్కడ స్పష్టత ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

చంద్రబాబు వైఎస్‌ను చంపారని చెప్పడం అత్యంత అసంబద్ధమని ఆయన ఆక్షేపించారు. అలా జరిగితే, ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. జగన్, షర్మిల ఆస్తుల వివాదంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. తాను మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నదని ఆయన సైతం కొట్టిపారేశారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీలో ఎలా పనిచేశానో ఆ పార్టీ నాయకులు తెలుసు. ఆ పార్టీలో జరిగిన విషయాలను ఆయన ఇప్పటికే వివరించారు, అందుకే మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

ఇంటర్‌ పరీక్షల్లో కీలక మార్పులు..

ఇంటర్‌ పరీక్షల్లో కీలక మార్పులు..

స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే లాస్ట్ డేట్

స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే లాస్ట్ డేట్

📢 For Advertisement Booking: 98481 12870