हिन्दी | Epaper
అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కేసు..విచారణ వాయిదా

sumalatha chinthakayala
మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కేసు..విచారణ వాయిదా

హైదరాబాద్‌: ఈ రోజు నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున న్యాయవాది గురుమిత్‌సింగ్‌ కోర్టుకు హాజరయ్యారు. నాగార్జునకు చెందిన పరువునష్టం దావాతో పాటు కేటీఆర్ పెట్టిన పిటిషన్‌ను కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో కేసు విచారణను ఇంచార్జి న్యాయమూర్తి నవంబర్ 13కు వాయిదా వేశారు. కొండా సురేఖ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

కాగా, ఈ మధ్య, కొండా సురేఖకు 100 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కేసు విషయంలో కోర్టు ఆమెపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు నిరుత్సాహకరంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఓ బాధ్యత గల మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుకోని విషయం అని కోర్టు పేర్కొంది. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయింది.

కొండా సురేఖకు, భవిష్యత్తులో కేటీఆర్ సహా ఇతర నాయకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఆదేశించింది. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెంటనే మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలకు కూడా ఇలాంటి వీడియోలను తొలగించాలనే ఆదేశాలు ఇచ్చింది.

కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుండి తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని, అందువల్ల అన్ని కథనాలు మరియు వీడియోలు పబ్లిక్ డొమైన్‌లో ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. గతంలో కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది మరియు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూరియా కొరత నివారణ ఇంటి నుంచే.. బుకింగ్ కోసం కొత్త యాప్!

యూరియా కొరత నివారణ ఇంటి నుంచే.. బుకింగ్ కోసం కొత్త యాప్!

రేవంత్ ప్రభుత్వంపై కవిత విమర్శలు

రేవంత్ ప్రభుత్వంపై కవిత విమర్శలు

BC రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు – మహేశ్ గౌడ్

BC రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు – మహేశ్ గౌడ్

2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా – కవిత

2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా – కవిత

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి ఫోన్ కాల్ రికార్డ్!

కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి ఫోన్ కాల్ రికార్డ్!

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

ధాన్యం కొనుగోలు రైతులకి నిధులు విడుదల..

ధాన్యం కొనుగోలు రైతులకి నిధులు విడుదల..

తగ్గిన ఆర్టీసీ ధరలు

తగ్గిన ఆర్టీసీ ధరలు

📢 For Advertisement Booking: 98481 12870