हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

Sukanya
జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

సంభాల్‌లో జామా మసీదు వద్ద నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్‌పై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్యం బార్లు మరియు పోలీస్ అవుట్‌పోస్ట్‌లకు మాత్రమే నిధులు కేటాయిస్తుందని, విద్యాసంస్థలు లేదా ఆసుపత్రుల నిర్మాణానికి ఆలోచన చేయడంలేదని ఆయన ఆరోపించారు. “దేశంలో ఎక్కడికైనా వెళ్లండి, పాఠశాలలు లేదా ఆసుపత్రులు కంటే ప్రభుత్వానికి పోలీస్ పోస్టులు, మద్యం బార్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది,” అని ఒవైసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్టు చేశారు.

అదే విధంగా, ముస్లింలు నివసించే ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

సంభాల్ జామా మసీదు సమీపంలో జరిగిన హింస తర్వాత, భద్రతను పటిష్టం చేయడానికి ప్రభుత్వం కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం ప్రారంభించింది. ఈ నిర్మాణం భద్రతను మెరుగుపరచడమే కాకుండా నేరాల నియంత్రణకు సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు.

జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ రాజేందర్ పెన్సియా మాట్లాడుతూ, “సమీప ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి, సీసీ కెమెరాలు మరియు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది” అని తెలిపారు. అలాగే, నీటి వనరుల పరిరక్షణ కోసం పాత బావులు తిరిగి తెరవబడుతున్నాయి.

ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిశోధనలు

జామా మసీదు సమీపంలో ASI బృందం కొన్ని పురాతన హిందూ స్థలాలను గుర్తించింది. “19 బావులు మరియు 68 పవిత్ర స్థలాలు మొత్తం 87 ప్రదేశాలు తిరిగి తెరవడానికి కృషి జరుగుతోంది” అని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

46 సంవత్సరాల తరువాత శివుడి మరియి హనుమంతుడి దేవాలయం కూడా తిరిగి తెరవబడినట్లు సమాచారం.

ఈ కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం భద్రతా చర్యల కోసం అనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, ఒవైసీ చేసిన ఆరోపణలు రాజకీయ దృష్ట్యా వివాదాస్పదంగా మారాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్

లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్

సివిల్ హాస్పిటల్‌లో దారుణం..టాయిలెట్‌లో శిశువు మృతదేహం

సివిల్ హాస్పిటల్‌లో దారుణం..టాయిలెట్‌లో శిశువు మృతదేహం

మానవత్వానికి మచ్చ… ప్రాణాల కోసం వేడుకున్నా దక్కని సాయం

మానవత్వానికి మచ్చ… ప్రాణాల కోసం వేడుకున్నా దక్కని సాయం

వంతారా జూ లో సందడి చేసిన మెస్సీ

వంతారా జూ లో సందడి చేసిన మెస్సీ

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

📢 For Advertisement Booking: 98481 12870