हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

ఏడుపాయల అతిథి గృహంలో దాడి – 11 మంది జూదరుల అరెస్ట్

Sudheer
ఏడుపాయల అతిథి గృహంలో దాడి – 11 మంది జూదరుల అరెస్ట్

మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లి శివారు ఏడుపాయలకు వెళ్లే దారిలో ఉన్న ఒక భవనంలో శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి 11మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల సూచనల మేరకు పోలీసులు ఈ దాడి చేపట్టారు.

ఈ భవనం కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని స్థానికులు తెలిపారు. జూదరులు రాత్రి వేళలు ఇక్కడ సమావేశమవుతూ జూదం ఆడుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాత్రి జరిగిన దాడిలో భవనం యజమాని పరారైనట్లు తెలుస్తోంది.

మెదక్ డీస్పీ ప్రసన్నకుమార్ ఈ ఉదయం ఘటనాస్థలాన్ని సందర్శించి విచారణ జరిపారు. ఈ భవనం గురించి పూర్తిస్థాయి సమాచారం సేకరించాలని, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

దాడిలో పట్టుబడిన 11మందిని విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారు ఎక్కడి నుండి వచ్చారనే విషయం సహా ఇతర వివరాలను సేకరించేందుకు విచారణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న నగదు కూడా కీలక ఆధారంగా ఉండనుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870