हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Karnataka : పందెంకోసం ఐదు బాటిళ్ల మద్యం తాగి యువకుడు మృతి

Digital
Karnataka : పందెంకోసం ఐదు బాటిళ్ల మద్యం తాగి యువకుడు మృతి

Karnataka : పందెంకోసం ఐదు బాటిళ్ల మద్యం తాగిన యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన

మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. తరచూ మద్యం సేవిస్తే అది లివర్ డ్యామేజ్‌కు, హార్ట్ ఫెయిల్యూర్‌కి దారి తీస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. అయినా, కొంతమంది దీన్ని పట్టించుకోరు. ముఖ్యంగా మితిమీరిన మద్యం సేవనం ప్రాణాలకు తెగింపు కావొచ్చని నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నా, కొన్ని సందర్భాల్లో మూర్ఖమైన నిర్ణయాలు ప్రాణం మీదకు తెస్తాయి. అచ్చం అలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా పూజారహళి గ్రామంలో చోటు చేసుకుంది.అక్కడ నివసిస్తున్న కార్తీక్ అనే 21 ఏళ్ల యువకుడు, నీళ్లు కలపకుండా ఐదు క్వార్టర్ల మద్యం తాగుతానని స్నేహితులతో పందెం వేసాడు. ఓడిపోతే రూ.10,000 ఇస్తానని వెంకట రెడ్డి అనే వ్యక్తితో సవాల్ చేశాడు. పందెం కుదిరిన తరువాత, కార్తీక్ తన దగ్గర ఉన్న డబ్బుతో ఐదు బాటిళ్ల మద్యం తీసుకొచ్చాడు. ఒక్క చుక్క నీరు కూడా కలపకుండా, ఆ మద్యం మొత్తం ఒక్కసారిగా తాగేశాడు.

  Karnataka : పందెంకోసం ఐదు బాటిళ్ల మద్యం తాగి యువకుడు మృతి
Karnataka : పందెంకోసం ఐదు బాటిళ్ల మద్యం తాగి యువకుడు మృతి

Karnataka : పందెంకోసం ఐదు బాటిళ్ల మద్యం తాగిన యువకుడు మృతి

అయితే మద్యం తాగిన కొద్ది సేపటికే కార్తీక్ ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. అతడి శరీరంలోకి భారీ మోతాదులో ఆల్కహాల్ వెళ్లడంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ స్థితిలోనే అతడిని ముల్బాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు.ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న నంగలి పోలీస్‌ స్టేషన్‌ అధికారులు వెంకట రెడ్డి సహా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.ఇలాంటి సంఘటనలు మద్యం మితిమీరి సేవించడమే కాకుండా, పందేల పేరుతో ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎలాంటి పరిణామాలు వస్తాయో మరోసారి నిరూపిస్తున్నాయి. యువత ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకొని బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన సమయం ఇది.

Read More : TGSRTC Stirke: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

📢 For Advertisement Booking: 98481 12870