हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్‌

Sukanya
సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్‌

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే ఆయన నివాసంలో కత్తితో దాడి చేసిన కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు నదియా జిల్లా చాప్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఉపయోగించిన సిమ్‌కార్డు ఆమె పేరుతోనే నమోదైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించడంతో అరెస్టు చేశారు.

అదేవిధంగా, నిందితుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడని, ఆయనకు ఆ మహిళతో ముందే సంబంధాలు ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆమెతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ముంబై పోలీసులు తమ దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ కు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ముంబై పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దాడి వెనుక ఉన్న పూర్తి పరిణామాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870