हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Municipal Elections : మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించట్లేదు – తెలంగాణ హైకోర్టు ప్రశ్న

Sudheer
Municipal Elections : మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించట్లేదు – తెలంగాణ హైకోర్టు ప్రశ్న

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) సకాలంలో జరగకపోవడంపై రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ పాలన లేకపోవడం వల్ల ప్రజాపాలనలో లోపాలు వస్తున్నాయని, అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని హైకోర్టు పేర్కొంది.

పాలకవర్గాల లేని పరిస్థితి అభివృద్ధికి అడ్డంకి

ప్రజల ప్రతినిధులు లేకుండా మున్సిపాలిటీలను అధికారులు నడుపుతున్న పరిస్థితి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం రాజ్యాంగబద్ధమైన బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా భావించబడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాలకవర్గాలు లేకపోవడం వల్ల ప్రజా అవసరాలు పక్కదారి పడుతున్నాయని పేర్కొంది.

తదుపరి విచారణ జూలై 11కి వాయిదా

ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు జూలై 11కి వాయిదా వేసింది. అప్పటివరకు ప్రభుత్వం తమ వాదనలు, మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో తగిన ఆధారాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై తాజాగా రాజకీయంగా చర్చ మొదలైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : Rajnath : చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870