हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Free Helmets : బైక్ కొంటే 2 హెల్మెట్లు ఫ్రీ.. ఎప్పటి నుండి అంటే ?

Sudheer
Free Helmets : బైక్ కొంటే 2 హెల్మెట్లు ఫ్రీ.. ఎప్పటి నుండి అంటే ?

దేశంలో ద్విచక్ర వాహన ప్రమాదాల్లో (Two-wheeler accidents) మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం హెల్మెట్ (Helmet) ధరించకపోవడమేనని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ భద్రత కూడా ఎంతో ముఖ్యం అనే దృష్టితో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

జనవరి 1, 2026 నుంచి రెండు హెల్మెట్లు తప్పనిసరి

వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుంచి దేశంలో విక్రయించబోయే అన్ని కొత్త ద్విచక్ర వాహనాలపై రెండు BIS (Bureau of Indian Standards) సర్టిఫైడ్ హెల్మెట్లు ఉచితంగా అందించాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం కంపెనీలు కేవలం ఒక్క హెల్మెట్‌ను మాత్రమే ఉచితంగా ఇస్తున్నాయి. కానీ త్వరలో ఈ నిబంధన మారనుంది. ఈ నిర్ణయం వల్ల రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాల్సిన అవసరం తలెత్తుతుంది.

భద్రత పెరిగే అవకాశం – వాహనదారులకు అవగాహన అవసరం

ఈ నిర్ణయం ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింతగా పెంచనుంది. తరచూ వెనుక కూర్చున్న వ్యక్తులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలప్పుడు తీవ్ర గాయాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. అయితే ఇది కేవలం నిబంధనల కింద మాత్రమే కాకుండా, ప్రజలలో స్వచ్ఛందంగా భద్రతపై అవగాహన కలగడం ద్వారా ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : President Droupadi Murmu : కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870