हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Weather Update: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం .. రాయలసీమలో భారీ వర్షాలు

Pooja
Weather Update: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం .. రాయలసీమలో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం(Weather Update) ఏర్పడింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సంస్థ ప్రకారం, ఈ అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో క్రమంగా బలపడి, పశ్చిమ-వాయవ్య దిశలో కదులుతోంది. రాబోయే 36 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ(Rayalaseema) జిల్లాలు — ముఖ్యంగా నెల్లూరు, తీర ప్రభావిత చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Read Also: KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

Weather Update

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

వాతావరణ(Weather Update) పరిస్థితులను గమనిస్తూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. తీరం ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, చెట్లు కూలే ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున చెట్ల కింద లేదా తాత్కాలిక నిర్మాణాల కింద నిలవవద్దని ఆయన హెచ్చరించారు. తీరం ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని, సముద్ర తీర ప్రాంత ప్రజలు భద్రత చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

అత్యవసర సహాయ నంబర్లు అందుబాటులో

ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచింది. అత్యవసర సమయంలో సహాయం కోసం 112, 1070, 1800-425-0101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. అలాగే, వాతావరణ సమాచారాన్ని ఏపీఎస్డీఎంఏ అధికారిక వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏ రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది?
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ప్రభావితమవుతాయి.

ఇది ఎప్పుడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది?
రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870