हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: Rain Alert: ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

Rajitha
News Telugu: Rain Alert: ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

బంగాళాఖాతం వైపు దూసుకొస్తున్న వాయుగుండం – ఉత్తరాంధ్రలో అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా ఉత్తరాంధ్ర Uttarandhra తీరం వైపు కదులుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు Rain Alert కురిసే అవకాశం ఉన్నందున అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటనలో, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపారు.

Mega Carnival Walk : నేడు 3 వేల మందితో మెగా కార్నివాల్ వాక్

Rain Alert

Rain Alert

ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో

భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం, గురువారం ఉదయం 8:30 గంటల సమయానికి వాయుగుండం కళింగపట్నానికి తూర్పున 170 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఈశాన్య దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు సుమారు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ అక్టోబర్ 2వ తేదీ రాత్రి ఒడిశాలోని గోపాల్‌పూర్ – పారాదీప్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని అంచనా. తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో గంటకు 55 – 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.Rain Alert దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేయగా, తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎక్కడ ప్రభావం చూపుతోంది?
ఇది ఉత్తరాంధ్ర తీరం వైపు కదులుతూ ఆ ప్రాంతంలో ప్రభావం చూపుతోంది.

ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు?
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870