हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Nitish Kumar : 50 లక్షల ఉద్యోగాలిచ్చాం.. నెక్స్ట్ టార్గెట్ కోటి – నితీశ్ కుమార్

Sudheer
Nitish Kumar : 50 లక్షల ఉద్యోగాలిచ్చాం.. నెక్స్ట్ టార్గెట్ కోటి – నితీశ్ కుమార్

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువతను ఆకర్షించేందుకు ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నారు. గత ఐదేళ్లలో (2020-25) ఇచ్చిన ఉద్యోగాల హామీని తాము నెరవేర్చామని చెప్పారు. మొత్తం 50 లక్షల మందికి ఉపాధి కల్పించామని వెల్లడించారు. ఇందులో 10 లక్షల మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, మిగిలిన 39 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు.

కోటి ఉద్యోగాల లక్ష్యం

నితీశ్ కుమార్ తదుపరి లక్ష్యాన్ని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన టార్గెట్ అని వెల్లడించారు. ఈ టార్గెట్‌ను ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, స్టార్ట్‌అప్స్, వ్యవసాయం, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా సాధించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోందని చెప్పారు. యువతకు స్థిర ఉపాధిని అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని నితీశ్ తెలిపారు.

ఎన్నికల ముంగిట రాజకీయ ప్రలోభాల విమర్శలు

నితీశ్ కుమార్ హామీలపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలతో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. గత హామీలను నెరవేర్చిన దానిపై సమగ్ర అంకెలతో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, నితీశ్ కుమార్ మాత్రం తాము చెప్పిన ప్రతి మాటను నెరవేర్చామని, భవిష్యత్‌ లో మరింత మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తున్నారు.

Read Also : Godavari : 60 ఏళ్లు పూర్తి చేసుకున్న భద్రాచలం గోదావరి వంతెన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870