हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Chandrababu : సీమకు ఈ నెల 17న నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు

Divya Vani M
Chandrababu : సీమకు ఈ నెల 17న నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు

రాయలసీమ ప్రజల కల అయిన హంద్రీనీవా ఫేజ్-1 కాలువ విస్తరణ పనులు కేవలం వంద రోజుల్లో పూర్తి కావడం చరిత్రాత్మకం. సీఎం చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసి ప్రజల మన్ననలు అందుకుంది.ఈ విస్తరణతో హంద్రీనీవా కాలువ సామర్థ్యం 2,200 నుంచి 3,850 క్యూసెక్కుల‌కు పెరిగింది. దీంతో కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని లక్షల ఎకరాల ఆయకట్టకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందనుంది.ఈ నెల 17న నందికొట్కూరు మండలంలోని మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా నీటిని విడుదల (Chandrababu himself releases water) చేయనున్నారు. ఇది రాయలసీమ అభివృద్ధికి కీలక మైలురాయి.

Chandrababu : సీమకు ఈ నెల 17న నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు
Chandrababu : సీమకు ఈ నెల 17న నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు

పరుగులు తీసిన పనుల వేగం

రూ.696 కోట్ల వ్యయంతో ఫేజ్-1 విస్తరణ పనులు పూర్తయ్యాయి. రోజువారీ లక్ష్యాల‌ను ఏర్పాటు చేసి అధికారులు పనుల వేగాన్ని పెంచారు. విస్తరణతో అదనంగా 1,600 క్యూసెక్కుల నీరు తరలించే అవకాశం ఏర్పడింది.12 ఏళ్ల తర్వాత పూర్తి సామర్థ్యంతో 40 టీఎంసీల వరద నీరు వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో నెలకు సగటున 4.27 టీఎంసీలు రాయలసీమకు విడుదల అవుతుంది.ఫేజ్-1, ఫేజ్-2 కలిపి సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని వేల ఎకరాల రైతులకు ఇది వరం కానుంది.

మళ్లీ పనులు పునఃప్రారంభించిన టీడీపీ ప్రభుత్వం

2014–19లో ప్రారంభించిన పనులు మళ్లీ 2025లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో పూర్తి కావడం విశేషం. ఫేజ్-2 పనులను కూడా ఈ నెలాఖరుకు పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.ఈ ప్రాజెక్టుతో రాయలసీమ భూగర్భజలాలు పెరుగుతాయి. తాగునీటి సమస్య తీరుతుంది. సాగు విస్తీర్ణం పెరుగుతుంది. చివరికి, ప్రాంత అభివృద్ధికి ఇది పునాది కానుంది.

Read Also : TTD : భక్తులు ఈ ప్రకటన గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలన్న టీటీడీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870