हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Bengal Violence: ప‌శ్చిమ బెంగాల్‌లో హింస‌.. 40 మంది అరెస్టు

Sudha
Bengal Violence: ప‌శ్చిమ బెంగాల్‌లో హింస‌.. 40 మంది అరెస్టు

ఓ వివాదాస్ప‌ద భూమిలో షాపు ఏర్పాటు ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. ప‌శ్చిమ బెంగాల్‌లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో శివాల‌యాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో 40 మందిని అరెస్టు చేశారు.

Bengal Violence: ప‌శ్చిమ బెంగాల్‌లో హింస‌.. 40 మంది అరెస్టు
Bengal Violence: ప‌శ్చిమ బెంగాల్‌లో హింస‌.. 40 మంది అరెస్టు

ప‌శ్చిమ బెంగాల్‌లో (West Bengal)ని సౌత్ 24 ప‌ర‌గ‌నాస్ జిల్లాలో హింస(Bengal Violence) చోటుచేసుకున్న‌ది. రెండు వ‌ర్గాల ప్ర‌జ‌లు విధ్వంసానికి దిగారు. మిటాబ్రుజ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని ర‌బీంద్ర న‌గ‌ర్ (Rabindra Nagar)పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న మ‌హేస్త‌ల ప్రాంతంలో నిర్మించిన శివాల‌యాన్ని కొంద‌రు ధ్వంసం చేశారు. అక్క‌డ ఉన్న ఆక్ర‌మిత ప్రాంతంలో కొంద‌రు షాపులు ఏర్పాటు చేయ‌డంతో గొడ‌వ జ‌రిగింది. వివాదాస్ప‌ద భూమి విష‌యంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది. రెండు వ‌ర్గాల ప్ర‌జ‌లు రాళ్లు రువ్వుకున్నారు. ఓ మోటారు సైకిల్‌కు నిప్పుపెట్టారు. ఘ‌ర్ష‌ణ‌ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నంలో పోలీసులు గాయ‌ప‌డ్డారు.
శివాలయం ధ్వంసం
మ‌హేస్త‌ల హింస‌కు చెందిన కేసులో బెంగాల్ పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు 40 మందిని అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఈ హింస‌కు చెందిన ఏడు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయ్యాయి. బెంగాల్ ప్ర‌తిప‌క్ష నేత సువేందు అధికారి త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ హింసపై స్పందించారు. ఆయ‌న ఓ వీడియోను పోస్టు చేశారు. మ‌హేస్త‌లలోని వార్డు నెంబ‌ర్ 7లో శివాల‌యాన్ని ధ్వంసం చేసిన‌ట్లు తెలిపారు. ఆల‌య క‌మిటీ ఆధీనంలో ఉన్న భూమిని అల్ల‌రిమూక‌లు ఆక్ర‌మించిన‌ట్లు పేర్కొన్నారు. ఆల‌యం వ‌ద్ద హిందువుల షాపుల‌ను, తుల‌సీ కోట‌ను ధ్వంసం చేశార‌ని ఆరోపించారు.

Read Also: Monsoon Regatta: జాతీయ మాన్‌సూన్‌ టోర్నీలో సత్తాచాటిన రవికుమార్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

📢 For Advertisement Booking: 98481 12870