हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Vijayawada: విజ‌య‌వాడ‌లో ఇద్దరు యువకుల దారుణ హత్య

Anusha
Vijayawada: విజ‌య‌వాడ‌లో ఇద్దరు యువకుల దారుణ హత్య

విజయవాడ నగరాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసిన సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్ (Annapurna Theatre) సమీపంలో ఇద్దరు యువకులను దారుణంగా హతమార్చిన ఘటన నగర ప్రజల్లో భయాందోళనకు గురిచేసింది. మృతులు విజయనగరం జిల్లాకు చెందినవారు కాగా, వారు క్యాటరింగ్ పనుల నిమిత్తం విజయవాడకు వచ్చారు. స్థానికంగా అద్దె గది (Rented room) లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఇద్ద‌రు యువ‌కుల‌ను ఓ వ్య‌క్తి పొడిచి ప‌రారైన‌ట్లు స‌మాచారం. రక్తపు మడుగులో పడి ఉన్న రెండు మృతదేహాలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

Vijayawada: విజ‌య‌వాడ‌లో ఇద్దరు యువకుల దారుణ హత్య
Vijayawada: విజ‌య‌వాడ‌లో ఇద్దరు యువకుల దారుణ హత్య

స్వాధీనం

స్థానికుల ద్వారా ఈ జంట హ‌త్యల‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌టనాస్థ‌లికి చేరుకుని మృతదేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఓ రౌడీషీట‌ర్ (Rowdy sheeter) ఆ ఇద్ద‌రు యువ‌కుల‌ను క‌త్తితో పొడిచి హ‌త‌మార్చిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నగరంలోని శాంతిభద్రతలపై పెద్ద ప్రశ్నలు తెరమీదకు తీసుకొచ్చింది. నగర కేంద్రంలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం దొరికే ప్రాంతాల్లో నిఘా పెంచాలని, నేరపూరిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు

విజయవాడ ఎందుకు ప్రసిద్ధి చెందింది?

విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రముఖ నగరం మాత్రమే కాదు, ఇది రాష్ట్రంలో వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా విస్తరించి ఉంది. “ఆంధ్రప్రదేశ్ హృదయం”గా పిలవబడే ఈ నగరం పలు రంగాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

విజయవాడలో ప్రత్యేకమైన ఆహారం ఏమిటి?

విజయవాడ ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన ఆహారాలలో మైసూరు బజ్జి,పునుగులు ఎంతో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: AP High Court: ఏబీ వెంకటేశ్వరావుకు హైకోర్టులో భారీ ఊరట

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రఘురామకు ఒక న్యాయం నాకొక న్యాయమా

రఘురామకు ఒక న్యాయం నాకొక న్యాయమా

24 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడు ప్రేమ.. చివరికి?

24 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడు ప్రేమ.. చివరికి?

ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్

ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్

అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరప్, రష్యా మార్కెట్

అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరప్, రష్యా మార్కెట్

మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక స్పష్టత

మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక స్పష్టత

రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు

రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు

22ఎ కేసుల పరిష్కారంపై ఏలూరులో ప్రత్యేక వేదిక: మంత్రి నాదెండ్ల

22ఎ కేసుల పరిష్కారంపై ఏలూరులో ప్రత్యేక వేదిక: మంత్రి నాదెండ్ల

టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులు వీరే

టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులు వీరే

భక్తులకు శుభవార్త.. అలిపిరిలో భారీ టౌన్‌షిప్‌కు టీటీడీ గ్రీన్ సిగ్నల్

భక్తులకు శుభవార్త.. అలిపిరిలో భారీ టౌన్‌షిప్‌కు టీటీడీ గ్రీన్ సిగ్నల్

హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం నిజమే!

హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం నిజమే!

అటవీ మార్గాల్లో సురక్షిత ప్రయాణం
3:29

అటవీ మార్గాల్లో సురక్షిత ప్రయాణం

అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరాలి: చంద్రబాబు

అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరాలి: చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870