ఇకపై బైక్ కొంటే రెండు హెల్మెట్లు తప్పనిసరి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం, ద్విచక్రవాహనాలను కొనుగోలు చేసే సమయంలో ఒకటి కాకుండా రెండు హెల్మెట్లు కొనుగోలుదారుడికి అందించాల్సిన బాధ్యత డీలర్లపై ఉంటుంది. ఇది రైడర్తో పాటు పిల్లియన్ రైడర్ (పైకీ కూర్చునే వ్యక్తి) యొక్క భద్రత కోసం తీసుకున్న కీలక చర్యగా అధికారులు పేర్కొన్నారు. ఈ నిబంధన అమలు కాకపోతే వాహన రిజిస్ట్రేషన్ నిలిపివేయబడే అవకాశం ఉంది.
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
0:12
నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
2:12
‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
0:47
హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:21
నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:08
అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
3:25
‘ధురంధర్ 2’ తెలుగు ట్రైలర్ రిలీజ్
0:10
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
1:02
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
0:33
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:43
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్ టీజ్ రిలీజ్
2:46
మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
0:30