Breaking News: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

Read Time:  1 min
Breaking News: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
FONT SIZE
GET APP

(Ranga Reddy) శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహార యాత్రకు వెళ్తున్న స్కూల్‌ బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. (Ranga Reddy) శంషాబాద్ నుంచి HYDలోని జలవిహార్ కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Sports: అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.