ఈరోజు నుంచి పార్లమెంట్(Parliament) వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి, ఇందులో ఉగ్రదాడుల అంశాలతో పాటు వర్షకాల సమావేశాలులో ఏడుగురు పెండింగ్ బిల్లులు, ఆరు కొత్త బిల్లులపై చర్చ జరగనుంది. పెహల్గాం(Pehalgam) ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తదితర అంశాలపై ప్రతిపక్షాలు దుమారం రేపేందుకు సిద్ధమవుతున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్-పాక్ సంబంధాలు మరో కీలక చర్చాంశంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు రెడీగా ఉంది.
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
0:52
హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:51
కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
1:01
ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
0:34
ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:31
వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:12
నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
2:12
‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
0:47
హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:21
నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:08
అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
3:25
‘ధురంధర్ 2’ తెలుగు ట్రైలర్ రిలీజ్
0:10