हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Vidala Rajani : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని

Divya Vani M
Vidala Rajani : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని

Vidala Rajani : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై స్పందించిన రజని, మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు.ఆమె మాటల్లో “ఈ కుట్రకు నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కారణం. గతంలో ఆయన తన వ్యాపార లావాదేవీలకు సహకరించాలని మామూలు ఒత్తిడి కాదు. నేను అంగీకరించకపోవడంతో నాపై తప్పుడు కేసులు పెట్టించారు,” అని రజని ఆరోపించారు.

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని
Vidala Rajani ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని

తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, అంతే కాకుండా జర్మనీలో ఉన్న తన మరిదిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. “ముందు అందరి ముందూ తానే చూస్తానని చెప్పారు. ఆ తర్వాత అక్రమ కేసులు పెట్టించేశారు,” అని విమర్శించారు. గతం నుంచే కృష్ణదేవరాయలు తనపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.”2020లో వైఎస్ వర్ధంతి సందర్భంగా గురజాల పోలీస్ స్టేషన్‌లో టీడీపీ ఎంపీ తన అధికారాన్ని చూపించారు. నా ఫోన్ డేటాను కూడా తీసే ప్రయత్నం చేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటాను పరిశీలించే అధికారం ఒక ఎంపీకి ఎలా ఉంటుందో చెప్పాలి!” అని రజని ప్రశ్నించారు.తనపై నమోదైన కేసులు పూర్తిగా రాజకీయ కుతంత్రమేనని, ఈ కుట్రలో ఉన్నవారిని త్వరలోనే బయటపె

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870