ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని

Vidala Rajani : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని

Vidala Rajani : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై స్పందించిన రజని, మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు.ఆమె మాటల్లో “ఈ కుట్రకు నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కారణం. గతంలో ఆయన తన వ్యాపార లావాదేవీలకు సహకరించాలని మామూలు ఒత్తిడి కాదు. నేను అంగీకరించకపోవడంతో నాపై తప్పుడు కేసులు పెట్టించారు,” అని రజని ఆరోపించారు.

Advertisements
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని
Vidala Rajani ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని

తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, అంతే కాకుండా జర్మనీలో ఉన్న తన మరిదిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. “ముందు అందరి ముందూ తానే చూస్తానని చెప్పారు. ఆ తర్వాత అక్రమ కేసులు పెట్టించేశారు,” అని విమర్శించారు. గతం నుంచే కృష్ణదేవరాయలు తనపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.”2020లో వైఎస్ వర్ధంతి సందర్భంగా గురజాల పోలీస్ స్టేషన్‌లో టీడీపీ ఎంపీ తన అధికారాన్ని చూపించారు. నా ఫోన్ డేటాను కూడా తీసే ప్రయత్నం చేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటాను పరిశీలించే అధికారం ఒక ఎంపీకి ఎలా ఉంటుందో చెప్పాలి!” అని రజని ప్రశ్నించారు.తనపై నమోదైన కేసులు పూర్తిగా రాజకీయ కుతంత్రమేనని, ఈ కుట్రలో ఉన్నవారిని త్వరలోనే బయటపె

Related Posts
దోచుకున్న సొమ్ము బయటపెట్టు విజయసాయి – సోమిరెడ్డి
somireddy vijayasai

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి గతంలో చేసిన పనులు, Read more

Pawan Kalyan: పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన
Pawan Kalyan: పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక చర్యగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. Read more

Tirupati : తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ

తిరుపతి ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు Read more

CPS: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఆర్థిక చర్యల ద్వారా, సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. గతంలో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×