हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Free Schemes : ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

Sudheer
Free Schemes : ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాల విషయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలకు లబ్ధి చేకూరే ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా అన్ని ఉచితం అంటూ ఓట్ల కోసం ఆకర్షించడం తగదు’ అని స్పష్టం చేశారు. అభివృద్ధికి ఉపయోగపడే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విపరీతంగా అప్పులు చేస్తూ రాష్ట్రాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ప్రమాదకరం అని అన్నారు.

అప్పులు పెంచితే భవిష్యత్తు ప్రమాదం

తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తీసుకెళ్లడం ప్రమాదకరం అని అన్నారు. ప్రభుత్వాలు పరిమితికి మించి అప్పులు చేస్తే, భవిష్యత్‌లో అప్పులు తీయడానికే అవకాశం లేకపోతుంది అని హెచ్చరించారు. దీని ప్రభావం సామాన్య ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రంగా పడుతుందని సూచించారు.

Venkaiah Naidu ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి వెంకయ్యనాయుడు

విద్య, వైద్యం

ప్రభుత్వాలు విద్య, వైద్యం వంటి ప్రాధాన్యత కలిగిన రంగాలకు ఉచిత సదుపాయాలు అందించాలి కానీ, ప్రతి విషయంలో ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం అనేది ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది అని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఆదాయం వృథా కాకుండా, నిజమైన లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని సూచించారు.

ప్రజలు, పాలకులు ఆలోచించాలి

ఉచిత పథకాలు ఎంతవరకు అవసరమో ప్రజలు, రాజకీయ నేతలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుంది. ఉచితాల పేరుతో అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దు’ అని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ఈ అంశాన్ని గమనించి, ప్రగతిశీల పాలన తీసుకురావాలని సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870