हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

US layoffs : అమెరికాలో ఉద్యోగ మాంద్యం .. మనోళ్లపై ప్రభావం

Divya Vani M
US layoffs : అమెరికాలో ఉద్యోగ మాంద్యం .. మనోళ్లపై ప్రభావం

US layoffs : అమెరికాలో ఉద్యోగ మాంద్యం .. మనోళ్లపై ప్రభావం అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన ఎన్నారైలు భారత్‌కి వచ్చాక సరైన అవకాశాలు దొరకడం లేదు. భారతీయ కంపెనీలు అధిక జీతాలతో వారిని నియమించేందుకు ఇష్టపడకపోవడం, స్థానిక అభ్యర్థులతో తక్కువ జీతాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం దీనికి ప్రధాన కారణం.గత రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉద్యోగ కోతలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్‌ ప్రభుత్వ విధానాల కారణంగా పరిస్థితి మరింత కఠినమవుతోంది. అక్కడ ఉద్యోగ భద్రత లేనందున, చాలా మంది భారత్‌కి రావాలా? అక్కడే ఉండాలా? అనే సంక్షయంతో ఉన్నారు. కొందరు ధైర్యం చేసి స్వదేశానికి వచ్చినా, ఇక్కడ సరైన ఉద్యోగం దొరక్క భాదపడుతున్నారు.

US layoffs అమెరికాలో ఉద్యోగ మాంద్యం మనోళ్లపై ప్రభావం
US layoffs అమెరికాలో ఉద్యోగ మాంద్యం మనోళ్లపై ప్రభావం

రియల్ లైఫ్ స్టోరీ – ఎన్నారై రాజ్‌ పరిస్థితి

ఉదాహరణగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజ్‌ (పేరు మార్పు) ఏడేళ్ల క్రితం ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. మాస్టర్స్‌ పూర్తయిన వెంటనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా సాధించాడు. అతని నెల జీతం భారతీయ కరెన్సీలో దాదాపు ఆరు లక్షల రూపాయలు. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా గత ఏడాది అతని ఉద్యోగం పోయింది. భారత్‌కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక్కడ ఉద్యోగం కోసం హైదరాబాద్‌, బెంగళూరు, గుర్గావ్‌ వంటి నగరాల్లో అన్వేషిస్తున్నా, ఆరు నెలలుగా అతనికి ఉద్యోగం దొరకలేదు. ఐదుగురు మాత్రమే ఇంటర్వ్యూకు పిలిచారు, కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. తన అనుభవాన్ని తక్కువ జీతంతో వాడుకోవాలనుకుంటున్న సంస్థల వైఖరి వల్ల ఇబ్బంది పడుతున్నాడు.

ఎందుకు ఎన్నారైలకు అవకాశాలు తగ్గుతున్నాయి?

ఇండియాస్‌ గ్రాడ్యుయేట్‌ స్కిల్స్‌ ఇండెక్స్‌ 2025 ప్రకారం, మన పట్టభద్రుల్లో కేవలం 42.6% మంది మాత్రమే ఉద్యోగానికి అర్హులు. ఏఐ, డేటా ఎనలిటిక్స్‌ వంటి నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతున్నా, వాటిని నేర్చుకున్నవారి సంఖ్య తక్కువ. విదేశాల నుంచి వచ్చే అభ్యర్థుల్లోనూ ఈ స్కిల్స్‌ కొరత ఉంది.భారతీయ కంపెనీలు అధిక జీతం చెల్లించకుండా స్థానిక అభ్యర్థులను తక్కువ జీతంలో నియమించడమే ఇందుకు ప్రధాన కారణం. సంస్థల ప్రాధాన్యతకు తగ్గట్టుగా ఆడ్జస్ట్‌ కాకపోతే ఎన్నారైలు ఇక్కడ ఉద్యోగం పొందడం కష్టమే.

నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

భారతీయ కంపెనీలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ వంటి స్కిల్స్‌ను ఎక్కువగా కోరుకుంటున్నాయి. విదేశాల నుంచి వచ్చేవారు ఈ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం అవసరం. అలాగే, ఉద్యోగ అవకాశాలను పెంచుకోవాలంటే, నెట్‌వర్క్‌ విస్తరించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, లింక్డిన్‌, రెడిట్‌ వంటి వేదికల్లో సాన్నిహిత్యాలు పెంచుకోవడం ద్వారా అవకాశాలు పెరుగుతాయి.

స్టార్టప్‌ సంస్కృతిని ఉపయోగించుకోవాలి

ఇండియాలో స్టార్టప్‌ల సంస్కృతి వేగంగా పెరుగుతోంది. విదేశాల్లో అనుభవం ఉన్నవారు ఉద్యోగం వెతకడమే కాకుండా, స్వంతంగా స్టార్టప్‌లను ప్రారంభించేందుకు ప్రయత్నించాలి. ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్స్‌ కూడా ఇదే సూచిస్తున్నారు.ఇకనుంచి విదేశాల నుంచి భారత్‌కి రాగానే ఉద్యోగం దొరుకుతుందని ఆశించకుండా, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, సరికొత్త అవకాశాలను అన్వేషించడం చాలా ముఖ్యం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870