हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Britan: భారతీయులకు యూకే షాక్ !

Shobha Rani
Britan: భారతీయులకు యూకే షాక్ !

అమెరికాలో వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉరుముతున్న వేళ భారతీయులకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బ్రిటన్ (Britan) లోనూ అక్కడి కైర్ స్టార్మర్ ప్రభుత్వం వీరికి షాకిచ్చింది. భారతీయులతో పాటు వలసదారులందరికీ షాకిచ్చేలా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ (Britan) లో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తున్న వలసదారులందరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఇందులో భారతీయులపై ఎక్కువ ప్రభావం పడబోతోందని అంచనా. బ్రిటన్ (Britan) కు వెళ్లే వలసదారులు అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటివరకూ ఐదేళ్ల వెయిటింగ్ టైమ్ ఉండేది. ఇప్పుడు దాన్ని పదేళ్లకు పెంచుతూ కైర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ (Britan) లో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విదేశీయులకు పదేళ్ల నిరీక్షణ తప్పదన్న మాట. దేశంలోకి ప్రతీ ఏటా పెరుగుతున్న వలసల్ని దృష్టిలో ఉంచుకుని స్టార్మర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వలసదారులకు పెరిగిన అడ్డంకులు
బ్రిటన్ కు భారత్ నుంచి భారీ ఎత్తున వృత్తి నిపుణులు, విద్యార్ధులు వలస వెళ్తుంటారు. వీరందరూ ఇప్పటివరకూ ఐదేళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా పదేళ్లు ఆగక తప్పదు. ఈ ప్రభావం భారతీయులపై తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం బ్రిటన్ (Britan) కు ఎక్కువగా వలస వెళ్తున్న వారిలో భారతీయులు టాప్ లోనే ఉన్నారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 2023లో బ్రిటన్ (Britan) కు వలస వచ్చిన వారిలో భారతీయులు అతిపెద్ద సమూహంగా ఉన్నారు. దాదాపు 2.5 లక్షల మంది ఇక్కడికి ప్రధానంగా ఉద్యోగాలు,, విద్యా అవకాశాల కోసం వచ్చారు.బీబీసీ అంచనాల ప్రకారం వలసదారులు నిరవధికంగా ఉండటానికి లేదా సాంకేతికంగా నిరవధిక సెలవు కోసం మిగిలిపోయే హక్కు కోసం దరఖాస్తు చేసుకునే ముందు 10 సంవత్సరాలు బ్రిటన్ లో నివసించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో భారతీయులకు అక్కడ చుక్కలు కనిపించేలా ఉంది. విద్యార్థులు – చదువు పూర్తయిన తర్వాత టియర్-2 వీసాతో పని చేసే వారు.ఐటీ, ఆరోగ్య, ఇంజనీరింగ్ వృత్తి నిపుణులు బ్రిటన్‌ (Britan) లో స్థిరపడాలనుకునే వారు. పర్మనెంట్ రెసిడెన్సీ ఆశతో బ్రిటన్ వెళ్లే ఉద్యోగులు, వృత్తిగతులు. బ్రిటన్‌లో ప్రతి ఏడూ వలసదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నిర్ణయం కారణంగా భారతీయుల కలలు ఆలస్యం కావచ్చు. విద్యార్థులు, వృత్తి నిపుణులు కొత్త వలస గమ్యాలపై ఆలోచించే పరిస్థితి. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి పెరగవచ్చు.

Britan: భారతీయులకు యూకే షాక్ !
Britan: భారతీయులకు యూకే షాక్ !

వలసల పెరుగుదలపై బ్రిటన్ ప్రభుత్వ ఆందోళన

అమెరికాలో వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉరుముతున్న వేళ భారతీయులకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బ్రిటన్ లోనూ అక్కడి కైర్ స్టార్మర్ ప్రభుత్వం వీరికి షాకిచ్చింది. భారతీయులతో పాటు వలసదారులందరికీ షాకిచ్చేలా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ లో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తున్న వలసదారులందరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఇందులో భారతీయులపై ఎక్కువ ప్రభావం పడబోతోందని అంచనా. బ్రిటన్ కు వెళ్లే వలసదారులు అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటివరకూ ఐదేళ్ల వెయిటింగ్ టైమ్ ఉండేది. ఇప్పుడు దాన్ని పదేళ్లకు పెంచుతూ కైర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ లో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విదేశీయులకు పదేళ్ల నిరీక్షణ తప్పదన్న మాట. దేశంలోకి ప్రతీ ఏటా పెరుగుతున్న వలసల్ని దృష్టిలో ఉంచుకుని స్టార్మర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారతీయ వలసదారులకు సవాళ్ల కాలం
బ్రిటన్ కు భారత్ నుంచి భారీ ఎత్తున వృత్తి నిపుణులు, విద్యార్ధులు వలస వెళ్తుంటారు. వీరందరూ ఇప్పటివరకూ ఐదేళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా పదేళ్లు ఆగక తప్పదు. ఈ ప్రభావం భారతీయులపై తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం బ్రిటన్ కు ఎక్కువగా వలస వెళ్తున్న వారిలో భారతీయులు టాప్ లోనే ఉన్నారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 2023లో బ్రిటన్ కు వలస వచ్చిన వారిలో భారతీయులు అతిపెద్ద సమూహంగా ఉన్నారు. దాదాపు 2.5 లక్షల మంది ఇక్కడికి ప్రధానంగా ఉద్యోగాలు,, విద్యా అవకాశాల కోసం వచ్చారు.బీబీసీ అంచనాల ప్రకారం వలసదారులు నిరవధికంగా ఉండటానికి లేదా సాంకేతికంగా నిరవధిక సెలవు కోసం మిగిలిపోయే హక్కు కోసం దరఖాస్తు చేసుకునే ముందు 10 సంవత్సరాలు బ్రిటన్ (Britan) లో నివసించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో భారతీయులకు అక్కడ చుక్కలు కనిపించేలా ఉంది. విద్యార్థులు – చదువు పూర్తయిన తర్వాత టియర్-2 వీసాతో పని చేసే వారు. ఐటీ, ఆరోగ్య, ఇంజనీరింగ్ వృత్తి నిపుణులు బ్రిటన్‌లో స్థిరపడాలనుకునే వారు. పర్మనెంట్ రెసిడెన్సీ ఆశతో బ్రిటన్ వెళ్లే ఉద్యోగులు, వృత్తిగతులు. బ్రిటన్‌ (Britan) లో ప్రతి ఏడూ వలసదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నిర్ణయం కారణంగా భారతీయుల కలలు ఆలస్యం కావచ్చు. విద్యార్థులు, వృత్తి నిపుణులు కొత్త వలస గమ్యాలపై ఆలోచించే పరిస్థితి. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి పెరగవచ్చు.

Read Also: EPFO: పీఎఫ్ వివరాలకు ఈపీఎఫ్ఓ కొత్త సేవలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870