हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Tummala Nageswara Rao: అవసరానికి మించి రైతులు యూరియా కొనవద్దు: తుమ్మల నాగేశ్వరరావు

Sharanya
Tummala Nageswara Rao: అవసరానికి మించి రైతులు యూరియా కొనవద్దు: తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా అమ్మకాలపై నిరంతరం నిఘా ఉంచాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు (Tummala Nageswara Rao) సూచించారు. యూరియా (Urea) ను వ్యవసాయానికి కాకుండా, ఇతర ఆవస రాల కోసం మళ్లించకుండా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Tummala Nageswara Rao
Tummala Nageswara Rao

5.32 లక్షల టన్నుల యూరియా సరఫరా

హైదరాబాద్లోని సచివాలయంలో మాట్లాడుతూ అవసరాలకు మించి యూరియాను కొనుగోలు చేయడం మానుకోవాలని రైతులకు సూచించారు. రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. కేంద్రం కేటాయించిన 9.80 లక్షల టన్నుల యూరియాలో ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల టన్నుల యూరియాను మాత్రమే సరఫరా వేసిందని, దీంతో 2.69 లక్షల టన్నుల లోటు ఏర్పండిందని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (Ramagundam Fertilizer Factory) లో 78 రోజులు ఉత్పత్తి జరగకపోవటం వలన రాష్ట్రానికి సరఫరా కావాల్సిన యూరియాలో పెద్ద లోటు ఏర్పడిందని అన్నారు. అంతేకాకుండా దిగుమతి ద్వారా కావాల్సిన యూరియాలో, కొన్ని నెలలలో కొన్ని కంపెనీలు అసలు సరఫరాలే చేయలేడన్నారు.

ఇతర రాష్ట్రాలలో కూడా యూరియా కొరత

రాష్ట్రంలోనే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్, హర్యాన, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో సీజన్ ముందుస్తుతో మొక్కజొన్న లాంటి పంటలు అధికంగా సాగు వేయడం వల్ల ఈ సంవత్సరం గతం కంటే యూరియా అమ్మకాలు అధికంగా జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నల్గొండ, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లాంటి జిరాల్లో గత సంవత్సరంతో పోలిస్తే అధికంగా అమ్మకాలు జరిగినట్టు తెలిపారు. ప్రతి నౌక నుండి ఆదనంగా 20 వేల టన్నుల యూరియాను కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులకు లేఖలు రాయాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి నండర్రావు, డైరక్టర్ గోపి గారు, హెచ్ఎసీఎ, మార్క్ ఫెడ్, ఆగ్రోస్ ఎంపీలు చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, రాము లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telangana-heavy-rain-24-hours-warning/telangana/531757/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

మూడో దశ పోలింగ్ నేడు..ఫలితాలపై ఉత్కంఠ

మూడో దశ పోలింగ్ నేడు..ఫలితాలపై ఉత్కంఠ

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. 16 మంది నక్సల్స్‌ అరెస్ట్…

సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. 16 మంది నక్సల్స్‌ అరెస్ట్…

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

గీతం యూనివర్సిటీకి రూ.118 కోట్ల కరెంట్ బిల్లు నోటీసులు

గీతం యూనివర్సిటీకి రూ.118 కోట్ల కరెంట్ బిల్లు నోటీసులు

42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం

42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం

నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

చెత్తంతా తెచ్చి మా దగ్గర వేస్తున్నారు

చెత్తంతా తెచ్చి మా దగ్గర వేస్తున్నారు

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

📢 For Advertisement Booking: 98481 12870