ట్రంప్ సమక్షంలోనే నేతల గొడవలు..అలాంటివి లేవని వివరణ

ట్రంప్ డిపోర్ట్ నిర్ణయం: భారతీయులపై ఎంత ప్రభావం?

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు అమెరికాలో వివిధ రంగాల్లో తమ సత్తా చాటిన భారతీయులు ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకుంటున్న చర్యలకు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందిన భారతీయ మూలాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఎవరైతే అక్రమంగా వీసా గడువు తీరిపోయినప్పటికీ ఉన్నారో వారికి మాత్రం వేటు తప్పదని ట్రంప్ సర్కార్ చెబుతోంది.

donald trump americafest phoenix

ఇప్పటికే సరైన పత్రాలు లేని కారణంగా దాదాపు 205 మంది భారతీయులను అమెరికా నుంచి డిపోర్ట్ చేసి యుద్ధ విమానం సీ-17లో భారతదేశం చేర్చనున్నారు. అయితే ఇది మొదటి బ్యాచ్ లో అని గుర్తించాలి. భారతీయులతో పాటు ఇతర విదేశీయుల్ని కూడా ఇదే తరహాలో యుద్ధ విమానాల్లోనే ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అమెరికా భారీ ఎత్తున డబ్బు వెచ్చించేందుకు కూడా వెనకాడటం లేదు. నిజానికి యుద్ధ విమానం c17 బదులు చార్టెడ్ ఫ్లైట్లో అక్రమ వలసదారులను ఆయా స్వదేశాలకు చేర్చిన అంత ఖర్చు కాదని ఇటీవల కొన్ని వార్తా సంస్థల కథనాల్లో తేలింది. అయినప్పటికీ ట్రంప్ సర్కారు విదేశీయులను తమ దేశం నుంచి డిపోర్ట్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడకుండా ముందుకు వెళుతుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు అమెరికాలో వివిధ రంగాల్లో తమ సత్తా చాటిన భారతీయులు ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకుంటున్న చర్యలకు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందిన భారతీయ మూలాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్థానికులు చెబుతున్నారు. కానీ గడచిన కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడేందుకు వివిధ రకాల వీసాలను పొందుతూ పౌరసత్వం కోసం అనేక మార్గాలను అనుసరిస్తున్న వారికి మాత్రం డోనాల్డ్ ట్రంప్ రాక ఒక రకంగా చెప్పాలంటే చెక్ అని చెప్పవచ్చు.

Related Posts
ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూరు కు ప్రధాని మోదీ
PM Modi to visit France in February

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరిగే Read more

రేఖా గుప్తాతోపాటు ప్రమాణం చేయనున్న మంత్రులు వీరే..
These are the ministers who will take oath along with Rekha Gupta

26 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు రామ్‌లీలా మైదానంలో ఆమెతో Read more

కాంగ్రెస్ ఎంపీ – రకీబుల్ హుస్సేన్‌పై దాడి
కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ పై జరిగిన దాడి

అస్సాం కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌పై దాడి – అసలు సంగతి ఏమిటి? అస్సాంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. నాగావ్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ Read more

ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి: విద్యుత్ పరిమితులు విధించిన ప్రభుత్వం
UkraineRussiaConflictWar

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెంస్కీ ఇటీవల ఒక ప్రకటనలో, రష్యా 120 మిసైళ్ళు మరియు సుమారు 100 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఈ దాడులు కీవ్‌తో పాటు Read more