हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Donald Trump: రెండు దేశాలమధ్య ఉద్రిక్తత భావాలు వద్దంటున్నా ట్రంప్

Vanipushpa
Donald Trump: రెండు దేశాలమధ్య ఉద్రిక్తత భావాలు వద్దంటున్నా ట్రంప్

జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. తీవ్రవాద దాడిని ఖండిస్తూనే దాని కారణంగా భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాదు తమకు వీలైతే వీళ్లిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించాలని కొన్ని దేశాలు భావిస్తుంటే.. మరికొన్ని దేశాలు మాత్రం తామేమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు.

రెండు దేశాలమధ్య ఉద్రిక్తత భావాలు వద్దంటున్నా ట్రంప్

ఇరు దేశాలు ఒక పరిష్కారంకు రావాలి..
పహల్గాం దాడిపై తాజాగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉండేవే కదా అన్నారు. ఇరు దేశాలు దీనిపై ఏదో ఒక పరిష్కారం ఆలోచించుకోవాలన్నారు. తాను భారతదేశానికి చాలా క్లోజ్ అని, అలాగే పాకిస్తాన్‌కు కూడా చాలా దగ్గరగా ఉన్నానని తెలిపారు.ఈ రెండు దేశాలూ కాశ్మీర్‌లో 1,000 సంవత్సరాలుగా ఆ పోరాటం చేస్తున్నారన్నారు.
ట్రంప్ కీలక వ్యాఖ్యలు
కాశ్మీర్ 1,000 సంవత్సరాలుగా కొనసాగుతోందని, బహుశా దానికంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చన్నారు. తాజాగా జరిగిిన ఘటన (ఉగ్రవాద దాడి) మంచిది కాదన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వారితో మాట్లాడతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 1,500 సంవత్సరాలుగా ఆ సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయన్నారు. దీనికి ఆయా దేశాల నాయకులే పరిష్కరించుకుంటారంటూ ట్రంప్ తప్పించుకున్నారు.
సిమ్లా ఒప్పందం
భారత్-పాకిస్తాన్ మధ్య సమస్యల్ని ఇరుదేశాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందం చెబుతోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో సిమ్లా ఒప్పందం అమలును పాకిస్తాన్ నిలిపిసింది. అయితే కాశ్మీర్ సమస్యను సిమ్లా ఒప్పందం ప్రకారం పరిష్కరించుకోకుండా ఐక్యరాజ్యసమితి వరకూ వెళ్లి రచ్చ చేసిన చరిత్ర దాయాది దేశానికి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య వివాదంలో తలదూర్చీ ఉపయోగం లేదని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Pahalgam Attack: ఖబర్దార్ సింధు నదిలో భారతీయుల రక్తాన్ని ప్రవహింప చేస్తాం: పాక్ మాజీ మంత్రి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870