మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

టారిఫ్స్‌తో మూడు దేశాల్ని టార్గెట్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. కెనడా, మెక్సికోపై 25%, చైనాపై 10% కొత్త టారిఫ్స్ విధించాలని నిర్ణయించారు. ఈ దేశాల దిగుమతులపై కొత్త టారిఫ్‌లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. దీంతో యూఎస్‌ కీలక వాణిజ్య భాగస్వాముల్లో ఆందోళన నెలకొంది. అమెరికా $1 ట్రిలియన్ వాణిజ్య లోటును తగ్గించే లక్ష్యంతో ట్రంప్‌ ఈ 3 ట్రేడ్ పార్ట్నర్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ప్రతిసారీ ఇండియన్ టారిఫ్ స్ట్రక్చర్‌పై విమర్శలు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి భారత్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. దీంతో త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టబోయే యూఎస్‌ పర్యటన కీలక ద్వైపాక్షిక వాణిజ్య చర్చలకు వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ టారిఫ్స్ ఉచ్చులో పడకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజా యూనియన్ బడ్జెట్ (2025-26లో కొన్ని యూఎస్‌ నుంచి వచ్చే ఎగుమతులపై, దిగుమతి సుంకాలను తగ్గించింది. బైక్స్ (1,600cc లోపు), శాటిలైట్ గ్రౌండ్ ఇన్‌స్టాలేషన్స్, సింథటిక్ ఫ్లేవర్ ఎసెన్స్‌ సహా ఇతర అమెరికన్ ఎగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది. దీంతో ఈ నిర్ణయం యూఎస్‌ ఎగుమతులకు ప్రోత్సాహకంగా నిలవనుంది. ఇది రెండు దేశాల ట్రేడ్ డెఫిసిట్ బ్యాలెన్స్ చేసే చర్యగా చెప్పుకోవచ్చు. దీంతో ట్రంప్ హిట్ లిస్టులో ఇండియా ఉండకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts
మహారాష్ట్రలో వణుకు పుట్టిస్తున్న ‘జీబీఎస్’ వైరస్
gbs syndrome

దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కలవరపెడుతోంది. తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌‌లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్.. క్రమంగా మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఉహించిన దానికంటే వేగంగానే Read more

యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి
యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన యష్, తన పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో అభిమానులంతా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి, 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా Read more

నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న రెండు ఉపగ్రహాలు
Isro pslv c60 spadex mission with launch today

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పాడెక్స్‌’ ప్రయోగాన్ని మరికొన్ని గంటల్లో Read more

సూసైడ్ లెటర్ చెల్లుబాటు కాదు, ఆధారాలు కావాలి: సుప్రీంకోర్టు

ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో దోషిగా తేలిన వ్యక్తిని సుప్రీంకోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది. నిందితుడు మృతురాలిని అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని, తద్వారా ఆమె ఆత్మహత్యకు Read more