हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

26/11 ముంబై దాడి నిందితుడు అప్పగింతకు ట్రంప్ అంగీకారం

sumalatha chinthakayala
26/11 ముంబై దాడి నిందితుడు అప్పగింతకు ట్రంప్ అంగీకారం

భారత్‌కు తహవూర్‌ రాణా అప్పగింత – కీలక ముందడుగు

భీకర ముంబయి ఉగ్రదాడి

మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలు.

అమెరికా అనుమతితో భారత్‌కు న్యాయపరమైన విజయం

వాషింగ్టన్‌: ముంబయిలో భీకర ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది.

నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అనుమతిచ్చారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం.

ట్రంప్ కీలక ప్రకటన

26/11 ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నాం” అని ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు.

ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి

ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి

ఈ ప్రకటనపై మోడీ హర్షం వ్యక్తం చేశారు.

ముంబయి ఉగ్రదాడి నేరస్థుడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు.

26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి.

ప్రస్తుతం లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

భారత్‌కు అప్పగించడంపై ఉత్కంఠ

అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్‌ పోరాడుతోంది.

దీన్ని సవాల్‌ చేస్తూ తహవూర్‌ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా, ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి.

చివరి కోశానికి చేరిన పోరాటం

శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది.

దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు.

సుప్రీం కోర్టు తీర్పు – మార్గం సుగమం

దీన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది.

భారత్‌కు అప్పగింత తుది దశలో

దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది.

తాజాగా రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేశారు.

దీంతో మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.

ఈ పరిణామం భారత న్యాయవ్యవస్థకు కీలక విజయం.

ముంబయి దాడుల బాధితులకు ఇది న్యాయం దక్కిన విజయంగా భావిస్తున్నారు.

భారత్, అమెరికా మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారానికి ఇది ఒక ప్రధాన ఘట్టంగా మారనుంది.

అప్పగింపు ప్రక్రియపై చర్చలు

తహవూర్‌ రాణా అప్పగింపు విషయంలో భారత్, అమెరికా మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. భారత న్యాయ వ్యవస్థ అతనికి తగిన శిక్ష విధిస్తుందని అమెరికా నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, అధికారిక ప్రక్రియలన్నీ పూర్తయిన వెంటనే అతడిని భారత్‌కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అమెరికా-భారత్ సంబంధాల్లో కొత్త అధ్యాయం

ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలం చేకూర్చే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. ముంబయి ఉగ్రదాడిలో బాధితుల కుటుంబాలకు ఇది ఒక న్యాయ విజయం అనే చెప్పాలి. ఉగ్రవాదంపై ఉభయ దేశాలు కలిసికట్టుగా పోరాడతాయని ఈ చర్య మరోసారి రుజువు చేసింది.

భవిష్యత్తులో మరిన్ని చర్యలు

భారత ప్రభుత్వం ఇప్పటికీ పాక్‌లో ఆశ్రయం పొందుతున్న ఇతర ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని కోరుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న భారత ప్రభుత్వ నిబద్ధత ఈ కేసుతో మరింత స్పష్టమైంది.తహవూర్‌ రాణా అప్పగింత కేవలం ఒక నేరస్తుడికి శిక్ష మాత్రమే కాదు. ఇది ఉగ్రవాదాన్ని సహించే దేశాలకు గట్టి హెచ్చరిక కూడా. భారతదేశానికి ఇది ఒక న్యాయ పోరాట విజయంగా నిలిచిపోనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870