हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Rajahmundry crime: ఆరుకు చేరిన కల్తీపాల మృతులు.. పలువురి ఆరోగ్యం విషమం

Rajitha
Rajahmundry crime: ఆరుకు చేరిన కల్తీపాల మృతులు.. పలువురి ఆరోగ్యం విషమం

ఇప్పటికీ అధికారులకు అందని రిపోర్టులు

Rajahmundry crime: రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య సోమవారం ఐదు నుండి 6గురికి చేరింది. దీంతో, 20 మంది కల్తీపాల బాధితుల్లో.. మరో 14 మంది ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ కల్తీపాల వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో.. యంత్రాంగం బాధితుల వైద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వైద్య నిపుణులను రంగంలోకి దించడంతోపాటు, ఆధునిక వైద్య పరికరాలను కూడా ఇక్కడకు రప్పించారు. వారి పర్యవేక్షణలో వైద్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారందరినీ ఆరోగ్య వంతులుగా చేయడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో వీరికి వైద్య సేవలు ఆరంభించే సమయానికి వాళ్ల పరిస్థితి విషమంగా ఉండడంతో.. కొందరు ఇప్పటికీ కోలుకోవడం లేదు.

Read also: Texas Shooting Incident: టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!

Death toll from adulterated milk reaches six

Death toll from adulterated milk reaches six

Rajahmundry crime: దీంతో వారి ఆరోగ్యంపై ఇప్పటికీ తీవ్ర ఉత్కంఠ కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలైన వారి వైద్య పరీక్షల్లో రక్తంలో యూరియా సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. మరో పక్క బాధ్యత కుటుంబాల్లో ఇప్పటికి ఆందోళన విషాద ఛాయలు కొనసాగుతూనే ఉన్నాయి. 15 మంది బాధితులలో 11 మంది వెంటిలేటర్లపై ఉండే, డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. మరో నలుగురు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరిలో సోమవారం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాధితుడు సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మిగిలిన వారికి యధాతధంగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

సుస్థిర ఆర్థిక వృద్ధితో సత్వర ప్రగతి

సుస్థిర ఆర్థిక వృద్ధితో సత్వర ప్రగతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్!

మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్!

ఢిల్లీ లిక్కర్ కేసు క్లీన్‌చిట్ తో శ్రీవారికి మొక్కులు తీర్చుకోనున్న కవిత

ఢిల్లీ లిక్కర్ కేసు క్లీన్‌చిట్ తో శ్రీవారికి మొక్కులు తీర్చుకోనున్న కవిత

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్

మింటికెగసిన యుద్ధజ్వాల!

మింటికెగసిన యుద్ధజ్వాల!

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రతతో IMD హెచ్చరిక

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రతతో IMD హెచ్చరిక

హార్ముజ్ వద్ద 700 చమురు ట్యాంకర్ల నిలిపివేత: చైనా తీవ్ర ఒత్తిడి!

హార్ముజ్ వద్ద 700 చమురు ట్యాంకర్ల నిలిపివేత: చైనా తీవ్ర ఒత్తిడి!

వేములవాడలో కుక్కల దాడి.. 35 మందికి గాయాలు

వేములవాడలో కుక్కల దాడి.. 35 మందికి గాయాలు

📢 For Advertisement Booking: 98481 12870