हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

India: ఇరాన్‌ నిర్బంధంలో 16 మంది భారతీయులు.. సాయం కోసం ఎదురుచూపులు

Vanipushpa
India: ఇరాన్‌ నిర్బంధంలో 16 మంది భారతీయులు.. సాయం కోసం ఎదురుచూపులు

ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇరాన్‌పై చర్య తీసుకుంటామని అమెరికా సంకేతాలిస్తోంది. ఈ సమయంలో భారత్‌కు చెందిన 16 మందిని ఇరాన్‌(Iran)లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో 10 మందిని జైలులో పెట్టారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా డీజిల్‌తో వెళుతున్నారనే ఆరోపణలపై దిబ్బా ఓడరేవు సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ అధికారులు ‘ఎమ్ టీ వాలియంట్ రోర్’ అనే నౌకను 18 మంది సిబ్బందితో పాటు డిసెంబరు 8న స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 6న ఇరాన్ అధికారులు ఈ ఓడలోని భారతీయ సిబ్బందిలో పదిమందిని జైలులో పెట్టారు. ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్‌ఎల్‌సి యాజమాన్యంలోని ఈ నౌకలో 16 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశీ, ఒక శ్రీలంక‌న్ ఉన్నారు.

Read Also: China: చైనాలో తీవ్రంగా తగ్గిన జనసంఖ్య..ఆందోళనలో ప్రభుత్వం

India: ఇరాన్‌ నిర్బంధంలో 16 మంది భారతీయులు.. సాయం కోసం ఎదురుచూపులు
India: ఇరాన్‌ నిర్బంధంలో 16 మంది భారతీయులు.. సాయం కోసం ఎదురుచూపులు

‘ఓడలో అక్రమ డీజిల్ ఉందనే ఆరోపణలు’

ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ విభాగంలో పనిచేస్తున్న భారత ఫారిన్ సర్వీసు అధికారి ఎం. ఆనంద్ ప్రకాశ్ బీబీసీకి ధ్రువీకరించారు. “ఈ కేసు అక్కడి కోర్టులో పెండింగ్‌లో ఉంది. కాబట్టి ఇరాన్ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సిబ్బంది కాన్సులర్ యాక్సెస్ పొందడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఎం.ఆనంద్ ప్రకాశ్ అన్నారు. “జనవరి 10న కాన్సులర్ యాక్సెస్ లభిస్తుందని మేమనుకున్నాం. కానీ ఇరాన్‌లో గందరగోళం కారణంగా అది జరగలేదు. కానీ మేము ప్రయత్నిస్తున్నాం” అని ఆయన అన్నారు. తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఒక ప్రెస్‌నోట్‌లో ఈ పరిణామాలను ధ్రువీకరించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌తోనూ, నౌక యాజమాన్య కంపెనీ ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్ఎల్‌సీ తో తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తోంది.

అవి నిరాధారమైన ఆరోపణలు :కంపెనీ యజమాని

ఓడలో ఆరు వేల మెట్రిక్ టన్నుల డీజిల్ అనధికారికమైందనే ఆరోపణ నిరాధారమని ‘ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్‌ఎల్‌సి’ కంపెనీ యజమాని జోగిందర్ బరాడ్ అన్నారు. “ఈ నౌక డీజిల్‌ను తీసుకెళ్లదు. ‘వెరీ లో సల్ఫర్ ఫ్యూయల్ ఆయిల్’ ను తీసుకువెళ్తుంది. ఇది అంతర్జాతీయ జలాల్లో మన ఇతర నౌకలకు ఇంధనం నింపడానికి ఉపయోగపడుతుంది. ఇది సాధారణ ప్రక్రియలో భాగం” అని ఆయన చెప్పారు.

చర్యలు తీసుకుంటున్నాం: కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం మీద విజయ్ సింగ్, ఆయన కుటుంబ సభ్యులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత జనవరి 15న విచారణ జరిగింది. కోర్టులో ప్రతివాదుల తరపున హాజరైన సీజీఎస్‌సీ నిధి రామన్ “ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో కూడా పిటిషనర్ల ఫిర్యాదు పరిష్కారానికి సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తుంది” అని చెప్పారు. తదుపరి విచారణ జనవరి 21న జరగాల్సి ఉంది. “ఈ సమస్యను పరిష్కరించేందుకు మేం ఒక లాయర్‌ను ఏర్పాటుచేసుకున్నాం. కానీ ఇరాన్‌ అంతర్గత పరిస్థితుల కారణంగా సిబ్బందిని లాయర్ కలవలేకపోతున్నారు” అని కంపెనీ యజమాని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అక్రమ నిర్మాణాలు ఆపాలి: కవిత

అక్రమ నిర్మాణాలు ఆపాలి: కవిత

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

టీమిండియాకు గవాస్కర్ మాస్టర్ ప్లాన్.. బుమ్రాపై కీలక వ్యాఖ్యలు!

టీమిండియాకు గవాస్కర్ మాస్టర్ ప్లాన్.. బుమ్రాపై కీలక వ్యాఖ్యలు!

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

📢 For Advertisement Booking: 98481 12870