PBKS, KKR Match

IPL: నేడు పంజాబ్, కోల్కతా మధ్య పోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో నేటి మ్యాచ్‌ పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఉత్కంఠగా జరగనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 33 మ్యాచ్‌ల్లో KKR స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కోల్కతా 21 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ కేవలం 12 విజయాలతో పరిమితమైంది. అయితే గత నాలుగు సీజన్లలో చెరో నాలుగు విజయాలతో రెండు జట్లు సమంగా నిలిచిన సంగతి విశేషం.

Advertisements

లాకీ ఫెర్గూసన్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడం

ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్ జట్టుకు ఓ షాక్ తగిలింది. కీలక బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడం జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశముంది. అయితే మిడిలార్డర్‌లో ఉన్న మాక్స్వెల్ నుంచి మంచి ఇన్నింగ్స్‌ వచ్చే ఆసలు పంజాబ్ ఆశిస్తోంది. ప్రస్తుతం అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పవర్‌ప్లే తర్వాత వికెట్లు దక్కించే బాధ్యత అతని భుజాలపై ఉంటుంది.

IPL PBKS, KKR Match
IPL PBKS, KKR Match

స్పిన్నర్లు అత్యుత్తమ బౌలింగ్

అటు KKR బౌలింగ్ విభాగం మాత్రం బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్లు అత్యుత్తమ బౌలింగ్ సగటుతో పాటు మినిమమ్ ఎకానమీ రేటుతో రాణిస్తున్నారు. వీరు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నేటి మ్యాచ్‌ ఫలితం ప్లేఆఫ్స్‌ కోసం పోటీపడుతున్న జట్లకు ఎంతో కీలకంగా మారనుంది. అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది.

Related Posts
నూతన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్
Gyanesh Kumar as the new Election Commissioner

నేటితో ముగియనున్న ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌.. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా నియమితులయ్యారు. Read more

డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల మోసం
డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల మోసం

నాగరాజు అనే వ్యక్తి, స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ ఉద్యోగిగా నటించి ప్రతి వ్యక్తి నుండి 50,000 నుండి 65,000 రూపాయల వరకు వసూలు చేశాడు. Read more

Israel : గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి
Israel గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి

Israel : గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి తాజాగా గాజాలో హమాస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.హమాస్ సైనిక నిఘా విభాగానికి అధిపతిగా Read more

బాలయ్యకు పద్మభూషణ్..చంద్రబాబు , ఎన్టీఆర్ అభినందనలు
balakrishna padmabhushan2

నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×