APInterResults: ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్ – ఈసారి వాట్సాప్‌లో ఫలితాలు?

AP Inter Results : ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు తీవ్ర నిర్ణయాలకు పాల్పడ్డారు. విశాఖపట్నం జిల్లా కొండపేటకు చెందిన చరణ్ తేజకు సెకండియర్ ఫిజిక్స్‌లో కేవలం 10 మార్కులే రావడంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisements

ఆత్మహత్యలు

ఇక నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన చిన్న మస్తాన్ అనే విద్యార్థి కూడా జీవితాన్ని ముగించుకున్నాడు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని, సమాజంలో ఉన్న అణచివేత వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

Bengaluru: మహిళ మృతదేహం కేసులో భర్త అరెస్ట్..

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి

కర్నూలు జిల్లా ఆదోనిలో ఇద్దరు సబ్జెక్టుల్లో ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనలు చూస్తే, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సమాజం, విద్యా సంస్థలు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతవైపునో తెలుస్తోంది.

Related Posts
రేవంత్ ను మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి – కేటీఆర్
విషాదంలోనూ మంత్రులు వినోదాలు:కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాల మరణాన్ని కోరుకోవడం రాజకీయాల్లో నీచమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ Read more

Terrorist Attack : శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు: రామ్మోహన్‌ నాయుడు
Special flights from Srinagar.. Rammohan Naidu

Terrorist Attack : జమ్మూకశ్మీర్‌లోని పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రధాని Read more

పవన్ కల్యాణ్ పై సీబీఐ విచారణ జరపాలి : కేఏ పాల్ డిమాండ్
Pawan Kalyan should be investigated by CBI. KA Paul demands

అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కల్యాణ్ ను తొలగించాలని… లేనిపక్షంలో ఆయనే స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి వైదొలగాలని ప్రజాశాంతి పార్టీ Read more

sunita williams : రేపు ఉదయం భూమికి చేరుకొనున్న సునీతా విలియమ్స్
రేపు ఉదయం భూమికి చేరుకొనున్న సునీతా విలియమ్స్

విలియమ్స్, విల్మోర్‌లతో పాటు సిబ్బంది-9 సభ్యులు సుమారు 17 గంటల్లో భూమికి చేరుకుంటారు. మార్చి 18, 2025న ఉదయం 8:15 గంటలకు హాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమవుతుంది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×