हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

BRS : ఇది ఆరంభం మాత్రమే – హరీశ్ రావు

Sudheer
BRS : ఇది ఆరంభం మాత్రమే – హరీశ్ రావు

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కుట్రలు, అడ్డంకులు సృష్టించినా, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను ఘనవిజయానికి చేర్చారని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ఇది పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Read Also : Sithakka : కేసీఆర్ ప్రసంగంపై సీతక్క విమర్శలు

కాంగ్రెస్ కుట్రలపై విమర్శలు

కేసీఆర్ సభకు ప్రజలు భారీగా హాజరుకాకుండా చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నిందని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సభను నిలిపివేయాలని, విఫలం చేయాలని ప్రయత్నించినా ప్రజలు తండోపతండాలుగా గులాబీ జెండాల పరవళ్లు ఉప్పొంగించారని చెప్పారు. ప్రభుత్వ అణచివేతకు తలొగ్గకుండా ప్రజలు తమ మద్దతును బీఆర్ఎస్‌కు తెలియజేశారు అని ఆయన స్పష్టం చేశారు.

దగ్గరలోనే కాంగ్రెస్‌కు చరమగీతం

ఈ సందర్భంగా హరీశ్ రావు, “ఇది ఆరంభం మాత్రమే” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇచ్చారు. ప్రజలను నమ్మించి, నయవంచన చేసే వైఖరికి త్వరలోనే చరమగీతం పాడే రోజు వస్తుందని తన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. ప్రజల నిజమైన ఆదరణను చూసిన తర్వాత, తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ శక్తిని నిరూపించుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870