Tahawwur Rana తహవ్వూర్ రాణా అప్పగింతపై కాంగ్రెస్ కౌంటర్

Tahawwur Rana : తహవూర్ రాణా అడిగిన వస్తువులు ఇవే..

ముంబై 26/11 ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కార్యాలయంలో విచారిస్తున్నారు. శుక్రవారం భారత్‌కు చేరుకున్న రాణాను కోర్టు 18 రోజుల NIA కస్టడీకి పంపింది.

Advertisements

పెన్ను, పేపర్లు, అలాగే ఖురాన్

విచారణ సందర్భంగా తహవూర్ రాణా కొన్ని వస్తువులు కోరాడు. అతను అధికారులను అడిగిన వస్తువుల్లో పెన్ను, పేపర్లు, అలాగే ఖురాన్ ఉన్నాయి. అధికారుల అనుమతితో వీటిని అతనికి అందజేశారు. ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా, ఇతర ఖైదీల మాదిరిగానే నిబంధనల ప్రకారం రాణాను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tahawwur Rana తహవ్వూర్ రాణా అప్పగింతపై కాంగ్రెస్ కౌంటర్

ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలపై ఆరా

తహవూర్ రాణా ఉగ్రవాద ఘటనలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అతని పాత లింకులు, సహచరులు, ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనగా, రానా నుంచి ఏమి బయటపడుతుందన్న దానిపై ప్రజలు, భద్రతా సంస్థలు గమనిస్తూనే ఉన్నాయి.

Related Posts
సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్
fake employees in the secre

హైదరాబాద్‌ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ Read more

జాన్స్ హాప్కిన్స్‌లో 2,000 ఉద్యోగాల కోత – ట్రంప్ పరిపాలన ప్రభావం
జాన్స్ హాప్కిన్స్‌లో 2,000 ఉద్యోగాల కోత – ట్రంప్ పరిపాలన ప్రభావం

అమెరికాలోని ప్రముఖ ఆరోగ్య పరిశోధన సంస్థ జాన్స్ హాప్కిన్స్ ప్రపంచవ్యాప్తంగా 2,000 మందికి పైగా ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపుల కారణంగా అనేక ఆరోగ్య, పరిశోధనా Read more

తెలంగాణల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సులకు టీజీ ఈఏపీసీఈటీ ఏప్రిల్ 29,30 తేదీల్లో, ఇంజనీరింగ్ కోర్సులకు మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ Read more

Narendra Modi:వారణాసిలో 880 కోట్ల రూపాయలతో 44 ప్రాజెక్టులు ప్రారంభం:ప్రధాని మోదీ
Narendra Modi:వారణాసిలో 880 కోట్ల రూపాయలతో 44 ప్రాజెక్టులు ప్రారంభం:ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి (కాశీ)లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాశీవాసుల ప్రేమకు రుణపడి ఉన్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×