telangana high court

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేం అంటూ తేల్చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేమని తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 16న రైల్వే పరీక్ష నిర్వహించబడతుండటంతో, ఒకే రోజు గ్రూప్-2 మరియు రైల్వే పరీక్షలు ఉన్నందున పిటిషనర్లు వేరే తేదీకి మార్చాలని కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు విచారణ అనంతరం పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు చెపుతూ… పిటిషనర్ల అభ్యర్థనను కొట్టివేసింది.

టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలుపుతూ.. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసినట్లయితే లక్షలాది మంది అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని , ఇప్పటికే విద్యార్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్లను కొట్టివేసి, గ్రూప్-2 పరీక్షలు యధాతదంగా తేదీకి జరగాలని తీర్పు ఇచ్చింది.

Related Posts
Congress : కాంగ్రెస్ కార్యకర్తల కోసం రూ.6వేల కోట్లు : సీఎం రేవంత్‌ రెడ్డి
Rs. 6 thousand crores for Congress workers.. CM Revanth Reddy

Congress : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభవార్త తెలిపారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం రాత్రిబవళ్లు కష్టపడి, చదువుకుని ఖాళీగా ఉంటున్న వారికి Read more

నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు
నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తీవ్ర పోటీల మధ్య జరుగుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆప్ ప్రభుత్వం ఎవరూ ఊహించని Read more

మ్యూజికల్ నైట్ కు టికెట్ కొని హాజరైన సీఎం చంద్రబాబు
chandrababu euphoria musica

తనే స్వయంగా రూ.1 లక్షకు టికెట్ కొనుగోలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ Read more

సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షిహ్‌తో మంత్రి నారా లోకేశ్‌ సమావేశం
Minister Nara Lokesh meeting with Sales Force CEO Clara Shih

అమరావతి: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన లాస్ వెగాస్‌లో జరిగిన సినర్జీ సమ్మిట్‌లో Read more