हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Telugu News: Crime News-నైజీరియాలో మారణహోమం.. 50మంది మృతి

Pooja
Telugu News: Crime News-నైజీరియాలో మారణహోమం.. 50మంది మృతి

Crime news: మతం మానవత్వాన్ని ప్రదర్శించమని బోధిస్తుంది. తోటివారిని ప్రేమించమని చెబుతుంది. నీ పొరుగువారికి ఏ కీడు తలపెట్టవద్దని హితోపదేశంచేస్తుంది. మతం పేరుతో హత్యలకు పాల్పడితే అది మతం కాదు, మతం ముసుగులో మృగాలు చేసే చర్యగా చెప్పకతప్పదు. ప్రార్థనలు చేసుకుంటున్న అమాయకులపై కాల్పులకు తెగబడి, 50 మందిని హతమార్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియాలో(Nigeria) మంగళవారం మసీదుపై దాడి జరిగింది. ఉంగుటాన్ మాంటా అనే పట్టణంలో కొందరు దుండగులు మసీదుపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 50 మందికి చేరింది. అంతేకాదు దాదాపు 60 మందిని బందీలుగా తీసుకెళ్లారు. మసీదులో ప్రార్థనలు చేస్తుండగానే దుండగులు ఈ దాడులకు
పాల్పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అంతేకాదు దుండగులు పలు గ్రామాలపై కూడా దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ఇది ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు.

Crime News
Crime News

అంతర్గత పోరులో నలిగిపోతున్న ప్రజలు

పకాగా నైజీరియాలో గతకొంతకాలంగా జాతులమధ్య విభేదాలతో(ethnic differences) తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. అంతేకాక స్థానికంగా ఏర్పడ సాయుధ ముఠాలు పలు అరాచకాలకు పాల్పడుతున్నాయి. 2022వ సంవత్సరంలో నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలో ఒక మసీదుపై దాడి జరిగింది. ఆ దాడిలో ఇమామ్తో సహా 12మంది మరణించారు. సాయుధ ముఠాలు డబ్బు కోసం కిడ్నాప్ లు, దోపిడీలకు పాల్పడడం సర్వసాధారణంగా పరిణమించింది. ఇక్కడి
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ ముఠాల ఆగడాలు తగ్గడం లేదు.

బోకో హరామ్, ఇస్లామిక్ సంస్థల దాడులు కాగా నైజీరియాలో బోకో హరామ్,(Boko Haram,) ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ వంటి తీవ్రవాద సంస్థలు ఎక్కువగా మసీదులపై దాడులు చేస్తుంటాయి. ఈ ఉగ్రవాదులు కరుడుగట్టిన నేరస్తులు. వీరికి ఏకొననా మానవత్వం అనేది ఉండదు. వారి సిద్ధాంతాలను వ్యతిరేకించే ముస్లింలపై ఏమాత్రం మానవత్వాన్ని చూపకుండా ఇలాంటి దాడులకు పాల్పడుతుంటాయి. తమకు అనుగుణంగా లేని ప్రార్ధనా స్థలాలు, ప్రజలను వాళ్లు టార్గెట్ చేసి దాడులు చేస్తుంటారు. భద్రతా దళాలు, ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా కార్యక్రమాలను తలపెట్టినా ఉగ్రవాదులు ఇలాంటి ప్రతీకార దాడులకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం బంధీలుగా
తీసుకెళ్లిన తమ వారిని విడిపించాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇది మతపరమైన దాడేనా?

ఈ దాడి మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో జరగడం, గత ఉదాహరణలు చూస్తే, ఇది మతపరమైన ఆవేశంతో కూడిన ఉగ్రవాద చర్ అయి ఉండే అవకాశం ఉంది. కానీ ఈ దాడికి స్పష్టమైన ఉద్దేశ్యం ఇంకా తెలియాల్సి ఉంది.

నైజీరియాలో ఇలాంటి దాడులు తరచూ జరుగుతుంటాయా?

అవును. నైజీరియాలో జాతి, మత విభేదాలు, ఉగ్రవాద గుంపుల ఉనికి కారణంగా ఇలాంటి దాడులు తరచూ జరుగుతుంటాయి. 2022లో కూడా కట్సినా రాష్ట్రంలో మసీదుపై దాడి జరిగింది, అందులో 12 మంది మృతి చెందారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ MORE:

https://vaartha.com/telugu-news-crime-news-five-members-of-a-family-commit-suicide-in-hyderabad/hyderabad/533588/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870