हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Auto Driver : శభాష్ ఆటో అన్న..ఏంచేసాడో తెలుసా..?

Sudheer
Auto Driver : శభాష్ ఆటో అన్న..ఏంచేసాడో తెలుసా..?

హైదరాబాద్‌లోని ఓ సాధారణ ఆటో డ్రైవర్ అసాధారణమైన నిజాయితీతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చైతన్యపురి ప్రాంతానికి చెందిన ఐటీ ఉద్యోగి శ్రీనివాసరావు సీతారాం బాగ్‌లో విధులు ముగించుకుని ఈ నెల 3న ఆటోలో ఇంటికి బయలుదేరారు. హడావుడిగా దిగిపోవడంతో ఆఫీసుకు సంబంధించిన రెండు విలువైన ల్యాప్‌టాప్‌లను ఆటోలోనే మర్చిపోయారు. కొద్దిసేపటికి ఈ విషయం గుర్తుకు వచ్చిన శ్రీనివాసరావు వెంటనే చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

auto
auto

ఆటో డ్రైవర్‌ రాంచందర్ నిజాయితీకి వందనం

దీని వెనక ఆటో డ్రైవర్ రాంచందర్ మానవత్వం గొప్పగా నిలిచింది. ప్రయాణికుడు దిగిన తర్వాత ఆటోలో ల్యాప్‌టాప్‌లు కనిపించినా, వాటిని తన అవసరాలకు వాడుకోవాలనే ఆలోచన కూడా రాలేదు. వెంటనే మహంకాళి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ల్యాప్‌టాప్‌లను అప్పగించారు. ప్రయాణికుడు వాటిని మర్చిపోయాడని పోలీసులుకు తెలిపాడు. ఈ ఉదాహరణ రాంచందర్ నైతిక విలువలను ప్రతిబింబిస్తుంది.

పోలీసుల నుంచి అభినందనలు – సమాజానికి సందేశం

రాంచందర్ చూపిన నిజాయితీకి రెండు పోలీస్ స్టేషన్ల సిబ్బంది కలిసి స్పందించారు. చాదర్‌ఘాట్‌లో ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావుకు మహంకాళి పోలీస్ స్టేషన్‌ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లు తిరిగి అందజేశారు. ఈ సందర్భంలో పోలీసులు రాంచందర్‌ను అభినందించి, అతనికి వెయ్యి రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఇది మన సమాజంలో మంచితనానికి ఇంకా చోటుందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. రాంచందర్ వంటి వ్యక్తులు నిజాయితీకి ప్రాణం పెట్టేవాళ్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870