हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Weather Updates: ఆ 22 జిల్లాలకు హెచ్చరిక.. మరో 3 రోజులు కుండపోత వర్షాలు!

vishnuSeo
Weather Updates: ఆ 22 జిల్లాలకు హెచ్చరిక.. మరో 3 రోజులు కుండపోత వర్షాలు!

మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఆ 22 జిల్లాలకు హెచ్చరిక.. మరో 3 రోజులు కుండపోత వర్షాలు!

ఉపరితల ఆవర్తనం ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. ఆ 22 జిల్లాలకు హెచ్చరిక ఉపరితల ఆవర్తనం మరాఠ్వాడా, దానిని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. తూర్పు గాలులలో ద్రోణి ఈ రోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్‌ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Updates: 22 జిల్లాలకు వాతావరణ హెచ్చరిక
తాజా వాతావరణ నివేదిక ప్రకారం, తెలంగాణలో 22 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆ 22 జిల్లాలకు హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎలో అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు. ఈ రోజు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే, శుక్రవారం నాటికి మొత్తం 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.

ఆ 22 జిల్లాలకు హెచ్చరిక.. మరో 3 రోజులు కుండపోత వర్షాలు!

Weather Updates: పిడుగుల ప్రమాదం – రైతులకు సూచనలు
వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున కరెంట్ పోళాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ సహా 22 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా, ఆ 22 జిల్లాలకు హెచ్చరిక జారీ చేయబడింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున కరెంట్ పోస్ట్‌లకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ – వరద నీటితో జనజీవనం అస్తవ్యస్తం
హైదరాబాద్‌లో గురువారం కురిసిన భారీ వర్షంతో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు ప్రభావంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆ 22 జిల్లాలకు హెచ్చరిక అందించినట్లు వారు వివరించారు. ఇక హైదరాబాద్‌కు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్ష పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870