हिन्दी | Epaper
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

తెలంగాణ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Sudheer
తెలంగాణ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5°C తో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.9°C, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు కారణంగా ప్రజలకు ఉదయాన్నే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు వేకువ జామున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణశాఖ ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శీతల గాలులు మరికొన్ని రోజులు కొనసాగుతాయని అంచనా. ముఖ్యంగా రాత్రి, వేకువ జామున గాలి చలిగా ఉండడంతో పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా కనిపిస్తోంది. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వేడి దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు వెళ్లేందుకు వీలైనంతవరకు మానుకోవాలి.

రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు ఇదే తరహా చలి కొనసాగవచ్చని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని వారు పేర్కొన్నారు. ప్రజలు శీతాకాలం తీవ్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెహ్రాన్‌ను వణికిస్తున్న భారీ పేలుళ్లు

లైవ్‌ అప్‌డేట్స్ : టెహ్రాన్‌ను వణికిస్తున్న భారీ పేలుళ్లు

నామినేషన్లు వేసిన కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు

నామినేషన్లు వేసిన కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు

పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
0:32

పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

తిరుమలకు బయలుదేరిన కవిత
0:11

తిరుమలకు బయలుదేరిన కవిత

మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

పంచాయతీ నిధులపై మంత్రి సీతక్క ఆదేశాలు

పంచాయతీ నిధులపై మంత్రి సీతక్క ఆదేశాలు

ఐపీఎస్ లను పెంచండి.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

ఐపీఎస్ లను పెంచండి.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

ట్రాఫిక్ చలాన్ల రాయితీపై పోలీసుల కీలక ప్రకటన

ట్రాఫిక్ చలాన్ల రాయితీపై పోలీసుల కీలక ప్రకటన

విద్యార్థి వీసాపై వచ్చి స్మగ్లింగ్.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్!

విద్యార్థి వీసాపై వచ్చి స్మగ్లింగ్.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్!

ఈ నెల 18,19 తర్వాత భారీ వర్ష సూచన

ఈ నెల 18,19 తర్వాత భారీ వర్ష సూచన

46 లక్షల మంది మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి రంగం సిద్ధం

46 లక్షల మంది మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి రంగం సిద్ధం

ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870