हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Telugu News: Warangal: ఎసిబి వలలో వరంగల్ మత్స్యశాఖ అధికారులు

Sushmitha
Telugu News: Warangal: ఎసిబి వలలో వరంగల్ మత్స్యశాఖ అధికారులు

వరంగల్ క్రైం: వరంగల్ మత్స్యశాఖ కార్యాలయంలో ఓ సొసైటీ నుంచి ₹75 వేలు లంచం తీసుకుంటూ జిల్లా అధికారిణి సహా ఫీల్డ్ ఆఫీసర్ పట్టుబడ్డారు. జిల్లా అధికారిణి నాగమణి ఆదేశాల మేరకు లంచం డిమాండ్ చేసిన ఫీల్డ్ ఆఫీసర్ హరీష్‌ను ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

Read also: Atchannaidu: శనగ రైతును ఆదుకుంటాం

 Warangal

సొసైటీ అనుమతి కోసం లంచం డిమాండ్

సొసైటీకి(society) అనుమతి ఇవ్వకుండా కాలయాపన చేసిన అధికారులు, ఆ అనుమతికి సంబంధించి డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. ఫీల్డ్ ఆఫీసర్ హరీష్, జిల్లా అధికారిణి నాగమణికి విషయం చెప్పి వారి ఆదేశాల మేరకే డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వరంగల్(Warangal) ఎసిబి వలలో వరంగల్ మత్స్యశాఖ అధికారులు మత్స్యశాఖ కార్యాలయంలో ప్రతీ పనికి లంచం ఇవ్వనిదే పనులు ముందుకు జరగవని బాధితులు ఆరోపిస్తున్నారు.

వరంగల్ మత్స్యశాఖ కార్యాలయంలో ఏ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు?

జిల్లా అధికారిణి (నాగమణి) మరియు ఫీల్డ్ ఆఫీసర్ (హరీష్) లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

ఎంత మొత్తంలో లంచం తీసుకున్నారు?

ఒక సొసైటీ నుంచి ₹75 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870