हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Urea Shortage : తీరనున్న యూరియా కష్టాలు!

Sudheer
Urea Shortage : తీరనున్న యూరియా కష్టాలు!

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఎదురైన యూరియా (Urea ) కొరత సమస్య త్వరలో తీరనుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా రోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించింది. పంటలకు యూరియా చాలా అవసరం కాబట్టి, సకాలంలో యూరియా లభించకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందనే ఆందోళనలో రైతులు ఉన్నారు.

గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపు

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు, గుజరాత్ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి యూరియాను తెలంగాణకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లోనే ఈ యూరియా రాష్ట్రానికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. దీంతో పంటలకు యూరియా వేయడానికి సమయం మించిపోతుందన్న రైతుల ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి.

యూరియా కొరతపై రైతుల ఆందోళనలు

ఇటీవల కాలంలో రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీని కారణంగా పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలు, విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి యూరియా కేటాయింపులు చేయించుకోగలిగింది. ఈ నిర్ణయం రైతుల కష్టాలను తగ్గించి, వ్యవసాయ పనులకు మరింత ఊతం ఇస్తుంది.

https://vaartha.com/ktrs-open-letter-to-the-gst-council/telangana/532873/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870